हिन्दी | Epaper

ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

Sudheer
ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది

అల్లూరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి రస్మిత అనుకోని విధంగా మృతి చెందింది. నులిపురుగుల నివారణ కోసం ఇచ్చే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సాధారణంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పిల్లలకు నులిపురుగుల నివారణ ట్యాబ్లెట్ అందిస్తారు. అయితే అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తల్లిదండ్రులు తక్షణమే ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందింది.

Child died


ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్యాబ్లెట్ ఇచ్చే ముందు పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, సరిగ్గా తీసుకోవాల్సిన సమయం గురించి అవగాహన కల్పించడం కీలకమని డాక్టర్స్ అంటున్నారు. చిన్నారి మృతికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
0:21

తిరుపతి ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

📢 For Advertisement Booking: 98481 12870