हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Chandrababu Naidu : కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

Divya Vani M
Chandrababu Naidu : కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

నందిగామ నియోజకవర్గంలోని ముప్పాళ్లకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శన చేశారు. రాజకీయ నేతగా కాకుండా, ఓ స్నేహితుడిలా, ఓ పెద్ద మనిషిలా ఆ గ్రామాన్ని పలకరించారు.ఆయన పర్యటన పూర్తిగా హృదయాన్ని హత్తుకునేలా సాగింది.ప్పాళ్లలో ఓ సాధారణ వ్యక్తి ఇంటికి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు, ఆ కుటుంబాన్ని చాలా స్నేహపూర్వకంగా పలకరించారు. ఇంట్లో ఒక్కొక్కరిని అడిగి మరీ కాఫీ అందించడం ద్వారా ఆయన అనుసరించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.ఒక్కనాటకీయతా లేకుండా ఎంతో స్వాభావికంగా ఆయన ప్రవర్తించారు.ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను చూసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన చంద్రబాబు, ‘‘కాఫీ తాగుతారా బాబూ? అలవాటు ఉందా?

Chandrababu Naidu కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు
Chandrababu Naidu కాఫీ సర్వ్ చేసిన చంద్రబాబు

అని సన్నగా నవ్వుతూ అడగడం ఆ వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చింది.ఇది చూసిన వారందరికీ ఆయనలోని మానవీయ కోణం మరింత స్పష్టంగా కనిపించింది.సీఎం చంద్రబాబు అందరితో కలిసి కాఫీ తీసుకుంటూ, హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్‌కూ స్వయంగా కాఫీ అందించడంలో ఆయన వినమ్రత స్పష్టంగా కనిపించింది. ఒక నేత గా కాకుండా, ఓ వ్యక్తిగా వ్యవహరించిన ఆయన మనసుకు హత్తుకునేలా మాట్లాడారు.కాఫీ తాగుతూనే, ‘‘మీ సమస్యలు ఏమిటో చెప్పండి’’ అంటూ అడిగి తెలుసుకోవడం చంద్రబాబు ప్రత్యేకత. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, వారికి తోడుగా నిలవాలన్న సంకల్పం ఈ సందర్భంగా కనిపించింది. అక్కడున్నవారు కూడా ఆయనకీ స్నేహపూర్వకంగా స్పందించారు.

READ ALSO : Revanth Reddy : కంచ భూముల పై రేవంత్ రెడ్డి సమీక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870