हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Chandrababu Naidu: ఏప్రిల్ లోమెగా డీఎస్సీ నోటిఫికేషన్ :చంద్రబాబు నాయుడు

Sharanya
Chandrababu Naidu: ఏప్రిల్ లోమెగా డీఎస్సీ నోటిఫికేషన్ :చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా “సూపర్ సిక్స్” పథకాలలో భాగంగా ఇప్పటికే ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టారు. ఇక, 2025-26 బడ్జెట్‌లో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు యువత మరియు మహిళలకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే అమలు చేయనున్న పథకాల గురించి అధికారికంగా వెల్లడించారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలు, హామీల అమలు, తన విధానాలు తదితర విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

 ఏప్రిల్ లోమెగా డీఎస్సీ నోటిఫికేషన్

డీఎస్సీ నోటిఫికేషన్

ఎన్నికల సమయంలో చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ పై స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా కీలక అడుగు వేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, జనవరిలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం. SC వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్‌లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల. చంద్రబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయ నియామకాలు నిరుద్యోగ యువతకు పెద్ద ఊరట. విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఇది కీలకం, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.

తల్లికి వందనం పథకం

తల్లికి వందనం పథకాన్ని మే నెలలో ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పిల్లవాడికి తల్లుల ఖాతాలో ₹15,000 నగదు జమ చేయనున్నారు. స్వచ్ఛందంగా కుటుంబ పెంపకంపై దృష్టి పెట్టిన తల్లులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా, తల్లులకు ఆర్థిక భద్రత కల్పించనున్నారు. చంద్రబాబు మరో కీలక ప్రకటన చేస్తూ పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. పీ4 – పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక బంగారు కుటుంబం – ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి చేసే స్కీమ్ సంపదను సృష్టించి, దానిని ప్రజల మధ్య సమంగా పంచడమే తన లక్ష్యం. చంద్రబాబు మాట్లాడుతూ, పేదరికం నిర్మూలన కోసం అందరూ ప్రభుత్వంతో కలిసి పని చేయాలి. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ టీడీపీ శాశ్వతంగా కొనసాగుతుంది.” అని ధీమాగా చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పీ4, బంగారు కుటుంబం వంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు మేలు కలిగించనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870