हिन्दी | Epaper
ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

Anusha
APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

ఆషాఢ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారికి ఇది మరింత ఆనందాన్ని కలిగించే విషయం. రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రతి రోజు హైదరాబాద్‌కు నడుపుతున్న ఇంద్ర ఏసీ బస్సుల్లో ప్రయాణించేవారికి 15 శాతం టికెట్‌ ధర రాయితీని ఆర్టీసీ అందిస్తోంది. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్ కె. మాధవ్‌ (K. Madhav) వెల్లడించారు.ప్రయాణికులు ఏసీ బస్సులో సూపర్‌ లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ప్రయాణించవచ్చని, అయితే ప్రస్తుతం ఏసీ బస్సు టికెట్‌ ఛార్జీ రూ.1,060 ఉంటే, ఇప్పుడు 15శాతం రాయితీతో రూ.920 మాత్రమే చెల్లించొచ్చన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లడంతో పాటుజ. తిరిగి అటు నుంచి ఇంద్ర ఏసీ బస్సులో ఇక్కడికి వచ్చేవారికి ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

కాలుష్యం సమస్యలను

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సిటీ బస్సుల కొరత వెంటాడుతోంది.దీని వల్ల ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రజలు ప్రతి అవసరానికి ద్విచక్ర, త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీంతో వేలాది ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పెంచుతోంది.ఆర్టీసీ సిటీ బస్సులు నష్టాల వల్ల నిలిచిపోయాయి.నగరాల్లో ఆర్టీసీ సిటీ బస్సులు (RTC city buses) అవసరమని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..
APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

రాజమహేంద్రవరం నగరాలకు

7 సీట్ల ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఎక్కువగా తిరగడంతో ఆర్టీసీ సిటీ బస్సులు నష్టాల వల్ల ఆగిపోయాయి. ప్రైవేటు వాహనాలతో పోటీ పడలేక ఆర్టీసీ నష్టపోయింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో సిటీ బస్సులు తిప్పాలని ప్రజలు కోరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు 50 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని ప్రతిపాదించారు. బస్సులు మంజూరై, ఛార్జింగ్ స్టేషన్లు (Charging stations) ఏర్పాటు చేస్తే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బస్సులు తిప్పవచ్చు అంటున్నారు. గతంలో బస్సులు నడిపినా లాభం లేక ఆపేశామని, ప్రజల నుంచి వినతులు వస్తే పరిశీలిస్తామంటున్నారు అధికారులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Srisailam Dam Gates : ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఘటన పేలుడులో 28కి చేరిన మృతులు

ఘటన పేలుడులో 28కి చేరిన మృతులు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా రూ.6వేల కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు

భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు

ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు పెద్ద గౌరవం డిప్యూటీ కలెక్టర్ నియామకం

టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు పెద్ద గౌరవం డిప్యూటీ కలెక్టర్ నియామకం

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

📢 For Advertisement Booking: 98481 12870