हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: AP: వేగంగా జరుగుతున్న శ్రీకాకుళం ఫ్లైఓవర్

Tejaswini Y
Telugu News: AP: వేగంగా జరుగుతున్న శ్రీకాకుళం ఫ్లైఓవర్

ఆంధ్రప్రదేశ్‌లో(AP) జాతీయ రహదారి పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. కేంద్రం సహకారంతో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం కూడలిలో నేషనల్ హైవే విస్తరణలో భాగంగా రూ.242 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతోంది.

బైపాస్ వివాదం తర్వాత కొత్త ప్రణాళిక

మునుపు రణస్థలంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించగా, భూసేకరణ వివాదాల కారణంగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. దాంతో, ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) అదే ప్రదేశంలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తగ్గి, వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి.

Read Also: AP: సొంతింటి కల నెరవేర్పు ..పొడిగిచిన గడువు

AP

వర్షాల అనంతరం వేగంగా నిర్మాణం

ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పనులు వర్షాకాలం కారణంగా కొంత మందగించాయి. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో మళ్లీ పూర్తి ఊపందుకున్నాయి. ఇప్పటికే 15 శాతం పనులు పూర్తయ్యాయని గుత్తేదారు సంస్థ తెలిపింది.

ట్రాఫిక్ డైవర్షన్ అమల్లోకి

వంతెన నిర్మాణం కారణంగా ఈ నెల 11వ తేదీ నుంచి తాత్కాలికంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. శ్రీకాకుళం–విశాఖ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఈ మార్పులను గమనించాలి. తహసీల్దార్ కార్యాలయం నుంచి సీఐ కార్యాలయం వరకు, పోలీసు స్టేషన్ నుంచి విద్యుత్ ఉపకేంద్రం వరకు ఉన్న సర్వీసు రోడ్లపై వాహనాలను అనుమతించడం లేదు.

ఆధునిక సదుపాయాలతో నిర్మాణం

వంతెనకు అవసరమైన ఇనుప గడ్డర్లను దన్నానపేటలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత సంస్థ పదేళ్ల పాటు పైవంతెన నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించనుంది. దీనిలో శుభ్రత, మరమ్మతులు వంటి పనులు కూడా ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870