हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: NSS Award: ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న ఆంధ్రా యువకులు

Aanusha
Latest News: NSS Award: ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న ఆంధ్రా యువకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా ఇద్దరు యువ ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో విశిష్ట గౌరవాన్ని సాధించారు. జాతీయ సేవా పథకం (National Service Scheme – NSS) కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను గుర్తించి సత్కరిస్తుంది. 2022–23 సంవత్సరానికి గాను ఈ సారి ఎంపికైన అవార్డు గ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు చోటు దక్కించుకున్నారు.

AP: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు

రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan) లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 2022–23 సంవత్సరానికి సంబంధించిన ‘మై భారత్ – ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులు’ అందుకున్నారు.ఎం. పృథ్వీరాజ్ – నెల్లూరులోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడు.

NSS Award
NSS Award

అవార్డులు అందుకున్న యువకులు

డి. జిష్ణురెడ్డి – నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుడు.ఈ ఇద్దరు యువకులు సామాజిక సేవ, ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా సేవలందించారు.

వీరి సేవా దృక్పథాన్ని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేశారు. వీరికి రాష్ట్రపతి ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870