हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhrapradesh: వర్మకు కీలక బాధ్యతలు

Sharanya
Andhrapradesh: వర్మకు కీలక బాధ్యతలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పిఠాపురం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోగా, 2024 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ విజయానికి ప్రధాన కారణంగా తెలుగుదేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఎంతో కృషి చేసినట్లు అప్పట్లో చెబుతూ వచ్చారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే హామీపై విభేదాలు మొదలయ్యాయి. దీనిపై ఇప్పుడు జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండటంతో రాజకీయంగా మరింత రసవత్తరంగా మారింది.

వర్మకు కీలక బాధ్యతలు – ఏపీ రాజకీయాల్లో నూతన మలుపు

పవన్ కళ్యాణ్ విజయంలో వర్మ కీలక పాత్ర పోషించారని, అందువల్ల ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, టీడీపీ ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ పదవి కేటాయించే అధికారం తమదే అని, జనసేన దీనిపై కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అయితే, జనసేన మాత్రం వర్మకు ఈ హోదా ఇవ్వకపోవడాన్ని పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు చేసినట్లు చూస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ వంటి వారు వర్మపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

పిఠాపురంలో నాగబాబు కీలక సూచన

జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. “పవన్ గెలిచేలా పిఠాపురం ప్రజలే సహకరించారు. వేరెవరైనా తమ వల్ల గెలిచారని భావిస్తే, అది వారి భ్రమ మాత్రమే.” అని ఆయన వ్యాఖ్యానించడం వర్మను ఉద్దేశించి చేసిన సెటైర్‌గా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో నాగబాబు భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన్నే పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా నియమించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తరచూ పిఠాపురం పర్యటనలు చేయడమే కాకుండా, స్థానిక పారిశుధ్య కార్మికులను సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ చర్యలు చూస్తే, జనసేన పిఠాపురంలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే, జనసేన వర్మపై నేరుగా రాజకీయ దాడి ప్రారంభించినట్లు తెలుస్తోంది. వర్మను టార్గెట్ చేయడం ద్వారా, టీడీపీ నుంచి తమకు స్పష్టమైన మద్దతు లభించాలని జనసేన ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురం వ్యవహారం ఇలా ముదిరితే, భవిష్యత్‌లో జనసేన-టీడీపీ మధ్య బలమైన విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, టీడీపీ కూడా ఆ మేరకు తమ వ్యూహాన్ని సెట్ చేసుకుంటుందని భావించాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870