हिन्दी | Epaper

Ambati Rambabu : పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి

Divya Vani M
Ambati Rambabu : పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి

Ambati Rambabu : పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి పిఠాపురం మండలం చిత్రాడలో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Ambati Rambabu పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి
Ambati Rambabu పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి

అంబటి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఒప్పదలచుకున్నా ఒప్పకపోయినా, ఆయన రాజకీయాల్లో ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలు నడుపుతున్న పవన్, గతంలో తనే కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కుటుంబ రాజకీయాల కూర గుడ్డ వండి తన అన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడని విమర్శించారు. కుటుంబ పాలనను వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తన కుటుంబానికే లబ్ధి చేకూర్చడం ఏంటని ప్రశ్నించారు.గతంలో ఉత్తరాది వారి అహంకారాన్ని తప్పుబట్టిన పవన్ కల్యాణ్, ఇప్పుడు వారిని కాపాడే సైనికుడిలా మారాడని ఆరోపించారు.

ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, తానేంటో తెలియని స్థితిలో పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.అంబటి తన ప్రసంగంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి, “మొదట ఎర్ర కండువా, తర్వాత కాషాయ కండువా ధరించాడు. వ్యూహం మార్చుకోవడమా సిద్ధాంత మార్పా ఎక్కడో ఓ చోట నిలదొక్కుకోవాలి కదా కానీ పవన్ గాలికి కొట్టుకుపోతున్నాడు. తన మాటల్లోనే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని చెప్పిన కాలం మర్చిపోయారా అప్పట్లో ఆయన అడవుల్లోకి వెళ్లిపోతాడేమోనని భయపడ్డామండీ!” అంటూ వ్యాఖ్యానించారు.అంతేకాక బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకుని రాజకీయాలు చేయాలని చూస్తే, పవన్ కల్యాణ్ గోవిందా గోవింద అంటూ ముగింపు పలికారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870