हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Amaravathi : ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు స్టార్ట్

Sudheer
Amaravathi : ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు స్టార్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 తర్వాత నిర్మాణాలను పునఃప్రారంభించాలని నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజధాని అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

తాత్కాలిక సచివాలయం వెనుక మొదటి దశ పనులు

అమరావతి పనులను దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి దశలో తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన వసతులను, రహదారి మార్గాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Amaravati: అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా

ప్రధాని మోదీ హాజరయ్యే భారీ సభ

అమరావతి అభివృద్ధి ప్రారంభోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుక తాత్కాలిక సచివాలయం వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జరగనుంది. రాజధాని నిర్మాణ పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.

ప్రధాని ఆహ్వానానికి ఢిల్లీ పర్యటన

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, ఈ మేరకు ప్రధానితో చర్చలు జరిపే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870