ఏపీలోని ప్రకాశం జిల్లాను వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్లమూరులో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా భూప్రకంపనలు రావడం ఇది వరుసగా మూడో రోజు. శని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ నుంచి భయంతో పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.
ఈరోజు భూమి కంపించిన సమయంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదని స్థానికులు వాపోతున్నారు. మరింత భూప్రకంపనలు రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ప్రకాశం జిల్లాలో మళ్ళీ భూప్రకంపనలు