Amarnath Yatra online registration begins

Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2025 ప్రారంభమైపోయింది. ఏప్రిల్ 14వ తేది నుంచి ఈ స్లాట్స్ ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు అమర్​నాథ్​కి వెళ్లి స్వయంభూని దర్శించుకోవాలనుకుంటే.. ఈ యాత్ర కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకీ అమర్​నాథ్​ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisements
అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్

వేసవికాలంలో అమర్​నాథ్ యాత్ర

వేసవికాలంలో అమర్​నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ తీర్థయాత్రను మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించి.. యాత్రకు వెసులుబాటు కల్పిస్తుంది. లక్షల్లో భక్తులు పాల్గొంటారు. దీనిలో భాగంగానే 2025కు గానూ.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను, ఎలా దరఖాస్తు చేయాలో చూసేద్దాం.

జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది

అమర్​నాథ్ యాత్రకు ఆన్​లైన్​, ఆఫ్​లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైపోయాయి. అమర్​నాథ్​ యాత్ర 2025లో జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది. మీరు ఇక్కడికి వెళ్లాలనుకుంటే.. అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.jksasb.nic.in ని సందర్శించాలి. సైట్​లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.

మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు

మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్​నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. అలా అని మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. SASB వెబ్‌సైట్‌లో ఏ ఆస్పత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫిట్​గా ఉంటే వెంటనే అమర్​నాథ్ యాత్రకోసం రిజిస్టర్​ చేయించుకోండి. శివుని దర్శనం చేసేసుకోండి.

Read Also: మధ్యాహ్నం నుంచి మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు

Related Posts
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
inter exams tg

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 5వ తేదీ నుంచి 25వ Read more

TDP : టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా..అధిష్టానం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏర్పాటు పార్టీ వ్యవస్థను Read more

గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన
గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ రోజు, మార్చి 3, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిర్ అడవుల్లోని ఆసియా Read more

భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు
Business traits are in the blood of Indians.. Chandrababu

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×