हिन्दी | Epaper

Telangana: KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

Anusha
Telangana: KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

Telangana: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు మూడు నెలల్లో తాను సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.. మళ్లీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.

Read Also: Crime news : హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి రూ.24 లక్షల మోసం

కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయం.. ఆరోపణలపై ఫైర్!

కేసీఆర్ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానని, తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలనూ ఖండించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం నిజమైతే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.

కేసీఆర్ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తా: కవిత
Telangana: KCR says he will do politics without a photo

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870