हिन्दी | Epaper

PM Modi: సోషల్ మీడియాలో మోదీపై వ్యాఖ్యలు.. కేరళలో వ్యక్తిపై కేసు నమోదు

Pooja
PM Modi: సోషల్ మీడియాలో మోదీపై వ్యాఖ్యలు.. కేరళలో వ్యక్తిపై కేసు నమోదు

PM Modi: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేరళలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకందపురం ప్రాంతానికి చెందిన రాజన్ సీ కొత్తూరుపై ఈ కేసు నమోదు చేశారు. ఆయన ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీని దేశద్రోహి అంటూ పోస్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read Also:Vijayawada Crime: పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

PM Modi
PM Modi: Comments on Prime Minister Modi on social media.. Case registered against person in Kerala

ఈ విషయం తెలిసిన తరువాత ఒక బీజేపీ వర్కర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, అధికారులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసును భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 192తో పాటు కేరళ పోలీస్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

పూజలు చేస్తున్న హిందువులపై బాంబు దాడి!

కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం

కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!

చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!

హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి రూ.24 లక్షల మోసం

హస్కీ వాయిస్ మాయ, వృద్ధుడి నుంచి రూ.24 లక్షల మోసం

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

📢 For Advertisement Booking: 98481 12870