हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Finland President: భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ

Saritha
Finland President: భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ

Finland President: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు చేరుకున్నారు. దౌత్య, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటన రెండు దేశాల మధ్య కీలకంగా మారింది. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. గురువారం అలెగ్జాండర్ స్టబ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతిక రంగాలలో పరస్పర సహకారంపై చర్చించనున్నారు.

Read Also: Pentagon Deal Effect: ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!

Finland President: భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ
Finland President: Finnish President arrives in India.. Key meeting with Modi

గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రారంభం కానున్న 11వ ‘రైసినా డైలాగ్’ లో అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, భద్రత వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ ప్రసంగం ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం ఆయన ఆర్థిక రాజధాని ముంబైని సందర్శించనున్నారు. అక్కడ భారతీయ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశమై, ఫిన్లాండ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870