हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

PMKisan 22nd Installment: అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

Pooja
PMKisan 22nd Installment: అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

PMKisan 22nd Installment: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద 22వ విడత నగదు సహాయాన్ని ఫిబ్రవరి చివరి వారంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విడతలో అర్హత కలిగిన రైతులకు రూ.2,000 నేరుగా డీబీటీ విధానంలో పంపనుంది. ఇప్పటికే 21 విడతల వరకు నగదు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, 22వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుందని సమాచారం.

Read Also: River india stops : షాపుర్‌కండి బ్యారేజీ పూర్తి కావడంతో రావి నీటిని నిలిపే భారత్ నిర్ణయం

PMKisan 22nd Installment
PM Kisan 2nd Installment: Money in the account.. when?

గత విడతల ట్రెండ్ ప్రకారం ఈ నెలాఖరులోనే చెల్లింపులు

గత సంవత్సరాల్లో విడుదలైన తేదీలను పరిశీలిస్తే, పీఎం కిసాన్ నగదు సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసిన ఉదాహరణలు ఉన్నాయి. 19వ విడత ఫిబ్రవరి 24న, 16వ విడత ఫిబ్రవరి 28న, 13వ విడత ఫిబ్రవరి 27న జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఆధారంగా ఈసారి కూడా ఫిబ్రవరి చివర్లోనే 22వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా.

e-KYC తప్పనిసరి – లేకపోతే డబ్బులు రావు

పీఎం కిసాన్ నగదు పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. e-KYC పెండింగ్‌లో ఉంటే ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావని అధికారులు తెలిపారు. అందువల్ల లబ్దిదారులందరూ వెంటనే తమ KYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

మీకు డబ్బులు వస్తాయా? లేదో ఎలా చెక్ చేయాలి

రైతులు తమ అర్హతను సులభంగా తెలుసుకోవచ్చు.

  • PM Kisan అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
  • “Beneficiary List” ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • రాష్ట్రం, జిల్లా, మండలం/బ్లాక్, గ్రామం వివరాలు ఎంచుకోండి
  • Submit‌పై క్లిక్ చేస్తే అర్హుల జాబితా కనిపిస్తుంది
  • జాబితాలో మీ పేరు ఉంటే మరియు KYC పూర్తయి ఉంటే నగదు మీ ఖాతాలో జమ అవుతుంది

అలాగే PM Kisan వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో “Know Your Status” ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి 22వ విడత స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతీ విడతకు ముందు లబ్దిదారుల జాబితాను ప్రభుత్వం నవీకరిస్తూ ఉంటుంది. అర్హత లేని రైతులను జాబితా నుంచి తొలగిస్తుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్, అనుష్క

ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్, అనుష్క

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

‘ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు

‘ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు

ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ కు హైకోర్టు షాక్!

ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ కు హైకోర్టు షాక్!

📢 For Advertisement Booking: 98481 12870