हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Ibrahimpatnam municipal elections:బిఆర్ఎస్‌కు విజయనందించిన ప్రజలకు ధన్యవాదాలు:దండెం రాంరెడ్డి

Siva Prasad
Ibrahimpatnam municipal elections:బిఆర్ఎస్‌కు విజయనందించిన ప్రజలకు ధన్యవాదాలు:దండెం రాంరెడ్డి

Ibrahimpatnam municipal elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులలో 13 వార్డులను గెలిపించి బిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అందించిన పట్టణ ప్రజలకు పార్టీ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మరోసారి బిఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ మద్దతును ఓట్ల రూపంలో వ్యక్తం చేశారని అన్నారు.

Read also: Municipal Election Results: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం

గెలిచిన కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam municipal elections) అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, శుభ్రత, తాగునీరు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని దండెం రాంరెడ్డి పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870