हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ

Saritha
TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ

మార్చి 31లోగా శిక్షణ పూర్తిచేసేలా పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ

హైదరాబాద్ : ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన (TG) నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులను పంచాయ తీరాజ్శాఖ నిర్వహించనుంది. మార్చి 31లోగా శిక్షణను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొం దించింది. అందులో భాగంగా శిక్షణ ఇచ్చే అధికారులకు ముందుగా రాజేంద్రనగర్ లోని టీజీఐఆర్డీలో తరగతులు నిర్వహిస్తున్నారు.

Read also: HYD: ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో దోపిడీ

TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ
Training for new sarpanches on the Panchayat Raj Act

మార్చి 31లోపు అన్ని జిల్లా కేంద్రాల్లో పూరిసాయిలో శికణ

పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ ఏంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు సర్పంచ్లు, వార్డుమెంబర్లకు తెలియాలని పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj Department) చెబుతోంది. చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహించేలా సర్పంచ్లను, వార్డు సభ్యులను సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

ప్రతీ జిల్లా నుంచి నలుగురు జిల్లా, మండలస్థాయి అధికారులతోపాటు 25 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి శిక్షణా ఇస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోగా ట్రైనర్స్కు శిక్షణ పూర్తికానుంది. ఆ తర్వాత ట్రైనర్లు రాష్ట్రంలోని 12769 మంది సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 31లోపు (TG) రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు జిల్లా కేంద్రాల్లో పూరిసాయిలో శికణ కొనసాగనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి

ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది?

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది?

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

మున్సిపల్ పోరులో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు

మున్సిపల్ పోరులో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

📢 For Advertisement Booking: 98481 12870