Tummala Nageswara Rao: తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష
హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే మాత్రమే కాదని, రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) విమర్శించారు. ‘వికసిత్ భారత్’ నినాదమిస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష. నిరక్ష్యాన్ని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. Read … Continue reading Tummala Nageswara Rao: తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed