हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

PM Kisan: 22వ విడుత డేట్ ఫిక్స్‌.. ఆరోజే ఖాతాల్లోకి రూ.2000!

Pooja
PM Kisan: 22వ విడుత డేట్ ఫిక్స్‌.. ఆరోజే ఖాతాల్లోకి రూ.2000!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు మరోసారి నిధులు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 21 విడతలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, 22వ విడతను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విడతలో కూడా ప్రతి అర్హ రైతు ఖాతాల్లో రూ. 2,000 జమ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, అధికారిక విడుదల తేదీపై ఇంకా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also: India EU FTA : 19 ఏళ్ల తర్వాత భారత్-ఈయూ FTA! ఏం మారబోతోంది?

PM Kisan

PM-KISAN పథకం ద్వారా రైతులకు సరాసరి వార్షికంగా రూ. 6,000ను మూడు విడతల్లో అందజేస్తారు. ఈ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) రూపంలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి.

నిధులు రావాలంటే e-KYC తప్పనిసరి

రైతులు నిధులు అందుకోవాలంటే, వారి అకౌంట్‌తో పాటు e-KYC (ఇ-కేవైసీ) పూర్తి చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే నిధులు నిలిపివేయబడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రాల్లో అర్హత, అప్డేట్ ఎలా తెలుసుకోవాలి?

ప్రతి రాష్ట్రంలో PM-KISAN పథకం కింద నమోదు చేసిన రైతులు తమ నిధుల స్థితిని ఆన్‌లైన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సంబంధిత రాష్ట్ర వ్యవసాయ విభాగం లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్టేటస్, అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు.

రైతులు ఏమి చేయాలి?

  • e-KYC సమర్పణ పూర్తయిందో లేదో పరిశీలించాలి
  • బాంకు ఖాతు వివరాలు సరిచూడాలి
  • మొబైల్ నంబర్ అప్డేట్ అయిందో లేదో తనిఖీ చేయాలి
  • అవసరమైతే నేరుగా మండలి/అధికారిక కేంద్రాల్లో వెళ్లి స్టేటస్ పొందాలి

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870