हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

AP: రామభద్రపురంలో ఇద్దరు గీత కార్మికులు మృతి

Rajitha
AP: రామభద్రపురంలో ఇద్దరు గీత కార్మికులు మృతి

రామభద్రపురం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండల కేంద్రం రామభద్రపురం మెయిన్ రోడ్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనతో రామభద్రపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్సై వెలమల ప్రసాదరావు కథనం ప్రకారం ఆదివారం రాత్రి రామభద్రపురం శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన మైనపు తాతయ్య (57), బత్తిన అప్పారావు (35) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. వీరు ఇద్దరు గీత కార్మికులు. మృతులు తాతయ్య, అప్పారావు మామ అల్లుళ్లు అని బంధువులు చెప్తున్నారు. అల్లుడు అప్పారావు కాసిపేట గ్రామానికి చెందినవాడు.

Read also: RTGS review Andhra Pradesh : 2026 టెక్ ఇయరా? పాలనపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

Two toddy tappers died in Ramabhadrapuram

Two toddy tappers died in Ramabhadrapuram

మృతుడు మైనపు తాతయ్యకు భార్య పార్వతి, ముగ్గురు ఆడపిల్లలు. మరో మృతుడు బత్తిన అప్పారావుకు భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మామ తాతయ్య ఇంటి నుంచి ఇద్దరు కలిసి బయటకు వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఓకే కుటుంబం లో ఇద్దరు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబీకులు అనాధలుగా మిగిలారు. సంఘటన జరిగిన ప్రాంతంలో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్. ఐ వెలమల ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870