हिन्दी | Epaper
బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం

Medak: ఫించన్‌ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు

Vanipushpa
Medak: ఫించన్‌ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు

వృద్ధురాలైన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. మత్తు కల్లుకు అలవాటు పడి దారుణానికి ఒడిగట్టాడు. ఫించన్‌ డబ్బులు, బంగారం కోసం చేయరాని నేరం చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చక్కగా చూసుకోవాల్సిన వాడు, తల కొరివి పెట్టే పరిస్థితికి దిగజారాడు. ఆశలన్నీ కుమారుడిపైనే : ఫించన్‌ డబ్బులు, బంగారం ఇవ్వలేదనే కోపంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడు వృద్ధురాలైన తల్లిని దారుణంగా హత్య చేశాడు. నలుగురు సంతానంలో ఒక్కడే కుమారుడు కావడంతో ఆ తల్లి ఆశలన్నీ అతనిపైనే ఉన్నా, విచక్షణ మరిచిపోయాడు. పైగా తల్లికి నాటు వైద్యం చేయించానని బుకాయించాడు.

Read Also: Bhatti Vikramarka: సింగరేణి విష ప్రచారం పై భట్టి ఆగ్రహం

ఒంటిపై గాయాలతో అనుమానం

మెదక్ (Medak) జిల్లా రాజుపల్లి గ్రామం. 75 ఏళ్ల నరసమ్మకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు. ఓ కుమారుడు. వృద్ధురాలైన నర్సమ్మ కుమారుడి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఓ రోజు తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పిన కుమారుడు రాములు, నాటు వైద్యం చేయించానని తన సోదరీమణులకు చెప్పాడు. నర్సమ్మ గచ్చులో జారి పడిందని చెప్పాడు. అప్పటికే రాములుపై అనుమానం ఉన్న నర్సమ్మ కుమార్తెలు తల్లిని పరిశీలించగా చనిపోయినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు, తల, ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాములును విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిని రాములు అతి దారుణంగా కొట్టి చంపాడని తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కారు కింద మృతదేహాన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన
1:29

కారు కింద మృతదేహాన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన

ఆటో–బైక్ ఢీ.. అక్కడికక్కడే మహిళ మృతి

ఆటో–బైక్ ఢీ.. అక్కడికక్కడే మహిళ మృతి

ఆడ పిల్లకు జన్మ.. కోడలి పైన పెట్రోల్ పోసిన మామ

ఆడ పిల్లకు జన్మ.. కోడలి పైన పెట్రోల్ పోసిన మామ

చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న ఆరుగురు
0:59

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న ఆరుగురు

అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

ఒకే చోట, ఒకేసారి మూడు యాక్సిడెంట్‌లు
2:03

ఒకే చోట, ఒకేసారి మూడు యాక్సిడెంట్‌లు

రిపబ్లిక్ డేకి ముందు ఉగ్ర కుట్ర పతనం

రిపబ్లిక్ డేకి ముందు ఉగ్ర కుట్ర పతనం

చెత్త తొలగింపు మిషన్ లో పడి GHMC కార్మికుడు మృతి

చెత్త తొలగింపు మిషన్ లో పడి GHMC కార్మికుడు మృతి

పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

📢 For Advertisement Booking: 98481 12870