हिन्दी | Epaper

MCPIU Leaders: దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఏకం కావాలి

Saritha
MCPIU Leaders: దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఏకం కావాలి

ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో విస్తృత సమావేశం పిలుపు

హైదరాబాద్ (చిక్కడపల్లి) : అంతర్జాతీయ, జాతీయ పరిస్థితుల నేపథ్యంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో కమ్యూనిస్టు వామపక్ష శక్తుల ఏకీకరణ కావాల్సిన చారిత్రక నేపథ్యం ఏర్పడింది అని ఎంసిపిఐ (యు) (MCPIU Leaders) జాతీయ నేతలు మద్ది కాయల అశోక్ ఓంకార్ పిలుపు కుల్దీప్ సింగ్ ఓంకార్ భవన్లో రెండు రోజులపాటు ఎంసిపిఐ నిచ్చారు. బాగ్ లింగంపల్లి (యు) పొలిట్ బ్యూరో విస్తృత సమావేశం కుల్దీప్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read Also: Modi: ప్రతికూల రాజకీయాలకు ప్రజలు గుడ్‌బై: కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు

MCPIU Leaders
MCPIU Leaders Communists across the country must unite.

ఒకే ఆర్గనైజేషన్‌గా ఏర్పడాలని కీలక నిర్ణయం

2018 నుంచి కొన్ని స్వల్ప భిన్నాభిప్రాయాలు కలిగి వేరువేరు ఆర్గనైజేషన్గా పనిచేసిన పార్టీ ఈ (MCPIU Leaders) సమావేశంలో ఒకే ఆర్గనైజేషన్గా ఏర్పడాలని, ఇందులో భాగంగా ఫిబ్రవరి 23 24 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్ లో ఆలిండియా ఐక్య కన్వెన్షన్ నిర్వహించాలని ఈ కన్వెన్షన్కు తెలంగాణ, (TG) ఆంధ్రప్రదేశ్, బీహర్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, కేరళ, తమిళ నాడు రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులను సమావేశం ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు వామపక్ష శక్తులను ఏకీకరణ చేసే పనిని వేగవంతం చేయాలని వర్గ, సామాజిక ప్రజా పోరాటాలను బలోపేతం చేయడం ద్వారా దేశం లో మనువాద ఫాసిస్టు కార్పోరేట్ ఆర్థిక నియంతృత్వ శక్తులను ఓడించాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు వామపక్ష శక్తుల ఐక్యత ఏకైక మార్గం అని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశం లో యంసిపిఐ (యు) జాతీయ నేతలు గాదగోని రవి వల్లెపు ఉపేందర్ రెడ్డి, తెలంగాణ, కిరణ్ జిత్ సింగ్ షేఖాన్, ప్రేం సింగ్ భంగ్ పంజాబ్, కాటం నాగ భూషణం ఆంధ్రప్రదేశ్, అనుభవ్స్, ఉత్తర ప్రదేశ్, రాంపాల్ పైనీ, మహేందర్ నేహా, నదీం ఖాన్ రాజస్థాన్, భూప్ నారాయణసింగ్, మనో రంజన్ ఠాకూర్ బీహార్, డెన్నిస్, దామోదర్ ఉన్ని కృష్ణన్ పొట్టి కేరళ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870