Karur Stampede: సీబీఐ విచారణకు హాజరైన విజయ్

గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌ (Karur Stampede) లో జరిగిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో టీవీకే చీఫ్ విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. జనసమూహ నిర్వహణ, ప్రణాళిక వైఫల్యాలపై సీబీఐ దృష్టి సారించింది. Read Also: UP: రూ. 500 నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన బీజేపీ నేత సమగ్ర స్వతంత్ర దర్యాప్తు ఈ … Continue reading Karur Stampede: సీబీఐ విచారణకు హాజరైన విజయ్