हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

TGSRTC: తెలంగాణలో 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

Saritha
TGSRTC: తెలంగాణలో 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణలో ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను (Hyderabad) తీర్చిదిద్దడమే కాకుండా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈ బస్సులను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపింది.

Read also: Sajjanar: అలా చేస్తే వదిలేదే లేదు..లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల హెచ్చరిక

TGSRTC
TGSRTC 2,000 new electric buses in Telangana

ఇరుకైన రహదారుల్లోనూ సులభంగా ప్రయాణం

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం ఈ 2 వేల బస్సులను వివిధ రకాలుగా వర్గీకరించింది. (TGSRTC) ఇందులో లో-ఫ్లోర్, సెమీ లో-ఫ్లోర్, స్టాండర్డ్ ఏసీ, మినీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు సులభంగా బస్సు ఎక్కేందుకు వీలుగా లో-ఫ్లోర్ బస్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీ వంటి అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ప్రయాణం ఇప్పుడు సులభతరం కానుంది. ఇక్కడి ఇరుకైన రహదారులపై భారీ బస్సులు తిరగడం సవాలుగా మారిన నేపథ్యంలో ఆర్టీసీ తొలిసారిగా ఎలక్ట్రిక్ మినీ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ మినీ బస్సులు గల్లీల్లో కూడా సులభంగా ప్రయాణించగలవు. దీనివల్ల పాతబస్తీ వాసులకు రవాణా ఇబ్బందులు తప్పుతాయి. వీటితో పాటు, పొరుగు జిల్లాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం చౌటుప్పల్-దిల్‌సుఖ్‌నగర్ వంటి కీలక మార్గాల్లో స్టాండర్డ్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:




గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870