हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Telangana: ఇంటర్ పరీక్ష ఇన్విజిలేటర్లకు ఎస్ఆర్ఎస్ అమలు!

Tejaswini Y
Telangana: ఇంటర్ పరీక్ష ఇన్విజిలేటర్లకు ఎస్ఆర్ఎస్ అమలు!

Telangana : రాష్ట్రంలో ఈ యేడాది ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS)ను అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని పరీక్షల అనంతరం నిర్వహించే ఇంటర్ మూల్యాంకనం (వాల్యూయేషన్)లోనూ అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్కు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణయించారు.

Telangana: SRS implemented for inter exam invigilators!
Telangana: SRS implemented for inter exam invigilators!

అలాగే ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు, డిపార్ట్మెం టల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయనున్నారు. ఎస్ఆర్ఎస్ను ప్రస్తుతానికి పరీక్షల సిబ్బందికి మాత్రమే అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరంలో విద్యార్థులకు కూడా అమలు చేసే యోచనలో వాల్యుయేషన్లోనూ అమలు చేయనున్న ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షలకు 1,495 కేంద్రాలు, ప్రాక్టికల్ పరీక్షలకు 1,924 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రిస్ట్వచ్లపై నిషేదం విధించనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయను న్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఒక గోడ గడియారం అందుబాటులో ఉంచేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు.

ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈ ఏడాది 50,984 మంది విద్యార్థులు దూరంకానున్నారు. వారంతా ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించ లేదు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినందున.. వారు వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వారిలో ఇప్పటి వరకు 9,96,831 విద్యార్థులు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. దీంతో పరీక్ష ఫీజు చెల్లించని 50,984 మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షలకు 1,924 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో జనరల్ విద్యార్థులకు 1,410 కేంద్రాలను, ఒకేషనల్ విద్యార్థులకు 484కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..

ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..

పాత ఫోన్‌కు iPhone 17 కవర్.. యువతకు మెసేజ్!
0:34

పాత ఫోన్‌కు iPhone 17 కవర్.. యువతకు మెసేజ్!

HPV వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందంటే?

HPV వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందంటే?

📢 For Advertisement Booking: 98481 12870