हिन्दी | Epaper

Artificial Intelligence: ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

Anusha
Artificial Intelligence: ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవల రిలయన్స్ (Artificial Intelligence) మానిఫెస్టో ముసాయిదాను ఆవిష్కరించారు. ఈ ప్రణాళిక 6 లక్షలకు పైగా ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. అంబానీ ప్రకారం.. ఈ మానిఫెస్టో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై కూడా 10 రెట్లు ప్రభావాన్ని చూపించే విధంగా రూపొందించబడింది. ఈ ప్రణాళిక ద్వారా రిలయన్స్ సమ్మేళనం (Artificial Intelligence) -స్థానిక డీప్-టెక్ సంస్థగా మారి, ఉద్యోగుల పనితీరు, వ్యాపార ఫలితాలు, నూతన ఆవిష్కరణలను నేరుగా ప్రోత్సహించనుందని ఆయన తెలిపారు.అంబానీ కృత్రిమ మేధస్సును మానవ చరిత్రలో అత్యంత ప్రభావశీల సాంకేతిక అభివృద్ధి అని వివరిస్తూ..

Read Also: IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

ప్రతి భారతీయుడికి సరసమైన AI అందించడం, భద్రత, నమ్మకం, జవాబుదారీతనాన్ని ఉంచుతూ, వ్యాపారాలలో AIని సులభంగా అనుసరించడం కీలకం అని చెప్పారు. మానిఫెస్టోలోని పార్ట్-I అంతర్గత పరివర్తనపై దృష్టి సారిస్తుంది. ఇందులో AIని కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్‌గా కాకుండా, ఉద్యోగుల పని విధానాన్ని పూర్తిగా మలిచే సాధనంగా ఉపయోగించబడుతుంది.రిలయన్స్ లో వర్క్‌ఫ్లోలను, ముఖ్యంగా ప్రొక్యూర్-టు-పే, ఆర్డర్-టు-క్యాష్, హైర్-టు-రిటైర్, ప్లాంట్-టు-పోర్ట్ వంటి ప్రక్రియలను మాన్యువల్ హ్యాండ్‌ఆఫ్‌లను తొలగిస్తూ,

Artificial Intelligence: Mukesh Ambani's key statement..
Artificial Intelligence: Mukesh Ambani’s key statement..

వీటి ద్వారా 10 రెట్లు ప్రభావం

రియల్-టైమ్ విజిబిలిటీ, నిర్ణయాలు, నాణ్యతను పెంచే విధంగా పునర్వ్యవస్థీకరిస్తారు. AI, ఏజెంట్ ఆటోమేషన్ ద్వారా పునరావృతమయ్యే పనిని తగ్గించడానికి, చిన్న క్రాస్-ఫంక్షనల్ పాడ్‌లు ఏర్పాటుచేసి, డేటా, కార్యకలాపాలు, పాలన, అభ్యాసం ఆటోమేషన్ ఫ్లైవీల్స్ ద్వారా అమలును నడిపిస్తారు. మీడియా వంటి విభాగాలలో AIను ఉపయోగించి, వ్యాపారాలు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా దేశంపై 10 రెట్లు ప్రభావం చూపగలమని అంబానీ చెప్పారు.

AI ప్రజలను భర్తీ చేయడం కాదు.. కానీ పని ప్రమాణాలను పెంచడం, సంస్థ సామర్థ్యాన్ని విడుదల చేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తొంది. స్వదేశీ AI హార్డ్‌వేర్, రోబోటిక్స్, క్రాస్-డొమైన్ అప్లికేషన్ల ద్వారా సాంకేతిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ, వ్యాపార వృద్ధి, సామాజిక ప్రభావం, భారతదేశ AI విప్లవానికి దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇక జనవరి 10 నుంచి 26 వరకు ఉద్యోగులను AI ఆలోచనలు సమర్పించమని ఆహ్వానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870