हिन्दी | Epaper

Telugu news: Kondaveedu Express: కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

Tejaswini Y
Telugu news: Kondaveedu Express: కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే యశ్వంత్‌పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ (Kondaveedu Express) ట్రైన్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆపరేషనల్ కారణాల వల్ల సమయాలను సవరించినట్లు అధికారులు తెలిపారు. కొత్త సమయ పట్టికను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. ఇప్పటివరకు మధ్యాహ్నం 1.15కు యశ్వంత్‌పూర్(Yeshwantpur) నుంచి బయలుదేరే ఈ రైలు, ఇకపై 12.45కి ముందుగానే ప్రయాణం ప్రారంభించనుంది.

Horticulture Hub : హార్టికల్చర్ హబ్ కు రూ. 40వేల కోట్లు ఇవ్వబోతున్న కేంద్రం – చంద్రబాబు ప్రకటన

Kondaveedu Express
Change in Kondaveedu Express timings

కొత్త టైమ్ టేబుల్

కొత్త షెడ్యూల్ ప్రకారం, కొండవీడు ఎక్స్‌ప్రెస్(Kondaveedu Express) 12.45కు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, 1.05కు యలహంక, 2.10కు హిందూపూర్, 2.40కు పెనుకొండ, 3.01కు సత్యసాయి ప్రశాంతినిలయం, 3.55కు ధర్మవరం, 4.33కు అనంతపురం చేరుతుంది. తర్వాత 5.28కు గుత్తి, 6.28కు డోన్, 7.03కు బేతచర్ల, 8.20కు నంద్యాల, 8.59కు గిద్దలూరు, 9.29కు కంభం, 9.59కు మార్కాపూర్ రోడ్, 10.24కు దొనకొండ, రాత్రి 12.24కు నరసరావుపేటలో ఆగుతుంది.

తరువాత ఈ రైలు అర్ధరాత్రి 1.00కు గుంటూరు, తెల్లవారుజామున 2.50కు విజయవాడ, 3.48కు పెనుగంచిప్రోలు చేరుకుని, ఉదయం 5.15కు తుది గమ్యం మచిలీపట్నానికి చేరుకుంటుంది. ఈ కొత్త టైమ్ టేబుల్ వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి అమల్లోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. జనవరి తర్వాత ప్రయాణించే వారు ఈ సవరించిన షెడ్యూల్‌ను అనుసరించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870