हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: Jubilee Hills: రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు

Rajitha
News Telugu: Jubilee Hills: రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు

జూబ్లీహిల్స్ (jubilee hills) ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. ఈ లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. కర్ణన్ మాట్లాడుతూ, మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభించి, అనంతరం ఎలక్ట్రానిక్ ఓట్ల లెక్కింపును కొనసాగిస్తామని తెలిపారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను 10 రౌండ్లలో లెక్కించనున్నామని చెప్పారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో (మొత్తం 58 మంది), ప్రత్యేక అనుమతి తీసుకుని 42 టేబుళ్లను లెక్కింపుకు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

Read also: RGV: విద్య పై AI డామినేట్ విద్యార్థులారా మేల్కొనండి

Jubilee Hills

Jubilee Hills: రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు

186 మంది సిబ్బంది

లెక్కింపులో పాల్గొనేందుకు 186 మంది సిబ్బంది నియమించబడ్డారని, ఫలితాలను తక్షణమే ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తామని తెలిపారు. మీడియా సౌకర్యార్థం ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై మాట్లాడుతూ నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, లెక్కింపు కేంద్రాల వద్ద కఠినమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. 250 మంది పోలీస్ సిబ్బంది, 15 ప్లాటూన్లు, మరియు 144 సెక్షన్ అమల్లో ఉంచినట్లు తెలిపారు. అనుమతి ఉన్నవారికే కేంద్రంలో ప్రవేశం ఉంటుందని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870