हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Latest News: P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ ఒక తప్పుడు మార్గం: చిదంబరం

Anusha
Latest News: P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ ఒక తప్పుడు మార్గం: చిదంబరం

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ (Operation Bluestar) విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం (P Chidambaram) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్‌ (Punjab) లోని స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రవాదుల నుంచి విడిపించేందుకు సైన్యాన్ని ఉపయోగించడం ఒక ‘తప్పుడు మార్గం’ అని ఆయన అభివర్ణించారు. ఆ పొరపాటుకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారని వ్యాఖ్యానించారు.

Rs.1 : రూపాయికే కూరగాయల మొక్క.. మనకూ కావాలి!

కసౌలీలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం (P Chidambaram) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “సైనిక అధికారుల పట్ల నాకు ఎలాంటి అగౌరవం లేదు, కానీ స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) స్వాధీనం చేసుకోవడానికి అది సరైన పద్ధతి కాదు. కొన్నేళ్ల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచి, సరైన పద్ధతిలో ఎలా చేయాలో మేమే చూపించాం.

బ్లూస్టార్ ఒక తప్పుడు విధానం, ఆ తప్పు వల్లే ఇందిరా గాంధీ తన జీవితాన్ని కోల్పోయారని నేను అంగీకరిస్తున్నాను” అని చిదంబరం స్పష్టం చేశారు. అయితే, ఆ నిర్ణయం కేవలం ఇందిరా గాంధీ ఒక్కరిదే కాదని, సైన్యం, పోలీసులు, నిఘా వర్గాలు, సివిల్ సర్వీస్ అధికారులందరి సమష్టి నిర్ణయమని ఆయన వివరించారు.ప్రస్తుత పంజాబ్ పరిస్థితిపై కూడా చిదంబరం స్పందించారు. 

P Chidambaram
P Chidambaram

ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు

పంజాబ్‌లో ఖలిస్థాన్ (Khalistan) లేదా ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు దాదాపుగా కనుమరుగయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక దుస్థితేనని పేర్కొన్నారు. “నేను పంజాబ్‌లో పర్యటించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, అక్కడ వేర్పాటువాదం దాదాపుగా చచ్చిపోయింది. ఆర్థిక సమస్యలే అసలైన సవాలుగా మారాయి” అని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870