हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Vaartha live news : Chandrababu Naidu : అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం

Divya Vani M
Vaartha live news : Chandrababu Naidu : అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులను వేగవంతం చేసి, సమయానికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగం (స్పెషల్ పర్పస్ వెహికల్ – ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) నేతృత్వంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది.అమరావతి ప్రతిష్టకు ప్రతీకలుగా నిలిచే ప్రాజెక్టులు ఎస్పీవీ కిందికి రానున్నాయి. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, ఐకానిక్ వంతెన, ఎన్టీఆర్ విగ్రహం, ఇన్నర్ రింగ్ రోడ్డు, కృష్ణా నది రివర్‌ఫ్రంట్ వంటి నిర్మాణాలు ఇప్పుడు ఈ ప్రత్యేక సంస్థ ఆధ్వర్యంలో ఉంటాయి. నిధుల సమీకరణ నుంచి నిర్వహణ వరకు మొత్తం బాధ్యత ఎస్పీవీకే అప్పగించబడింది.

హెల్త్ సిటీ – బయో డిజైన్ ప్రాజెక్ట్

స్పోర్ట్స్ సిటీ తరహాలో అమరావతిలో ఒక ప్రత్యేక హెల్త్ సిటీ ఏర్పాటుకానుంది. అందులో భాగంగా బయో డిజైన్ ప్రాజెక్ట్ ఎస్పీవీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టులో అమెరికా, సింగపూర్ సహా ఏడు దేశాల నిపుణులు భాగస్వామ్యం చూపేందుకు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం.గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపింది. 53.68 కిలోమీటర్ల రహదారులు, ఫుట్‌పాత్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యతను కూడా నిర్మాణ సంస్థలకే అప్పగిస్తామని అధికారులు వివరించారు.

ప్రతి నిర్మాణం ఒక అద్భుతంలా ఉండాలి

అమరావతిలోని ప్రతి నిర్మాణం ప్రజలను ఆకట్టుకునే అద్భుతంలా ఉండాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నగరం మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని ఆయన సూచించారు.ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల కోసం పలు హోటల్ సంస్థలు ఆసక్తి చూపాయి. వీటికి భూములు కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. అయితే నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే రైతులతో చర్చించి స్నేహపూర్వకంగా భూసేకరణ జరపాలని ఆయన చెప్పారు.

కృష్ణానది వంతెన – పర్యాటకానికి ఆకర్షణ

కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెనపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నదిలోని ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. అమరావతి దేశానికి ఒక మోడల్ రాజధాని కావాలి” అని ఆయన అన్నారు.సీఆర్డీఏ కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో సిబ్బంది నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవసరమైతే డిప్యుటేషన్ లేదా ఆన్-డ్యూటీ విధానంలో నియామకాలు జరపాలని ఆయన తెలిపారు.“అమరావతి నగరం ఎటు చూసినా ఆకర్షణీయంగా ఉండాలి. నిర్మాణాలు కాలానికి తగ్గట్టే ఉండాలి అని సీఎం అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also :

https://vaartha.com/kcr-will-come-out-like-fire-padma-devender-reddy/telangana/540268/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

629 పిఎంశ్రీ పాఠశాలల్లో సిక్ గదులు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870