हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Mega PTM : మెగా PTM 2.0పై అపోహలు వద్దు – పాఠశాల విద్యాశాఖ

Sudheer
Mega PTM : మెగా PTM 2.0పై అపోహలు వద్దు – పాఠశాల విద్యాశాఖ

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈనెల 10న “మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) 2.0″ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 2.28 కోట్ల మందిని పాల్గొనింపజేసే లక్ష్యంతో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేయనున్నారు. సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు బి. శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే ప్రయత్నమేనని, రికార్డు కోసం మాత్రమే “విట్నెస్”ల సంతకాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు.

అపోహలు వీడాలని టీచర్లకు సూచన

విట్నెస్ సంతకాల నేపథ్యంలో కొన్ని అపోహలు వెలువడుతున్న నేపథ్యంలో, ముఖ్యోపాధ్యాయులు (HMలు), టీచర్లు అసత్య ప్రచారాలు నమ్మవద్దని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు కోణంలో నిర్వహిస్తున్నప్పటికీ, దీని వెనుక ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని అన్నారు. ప్రభుత్వం కోరుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తప్పుడు వార్తల ప్రచారాన్ని నివారించాలని కోరారు.

విట్నెస్ కోసం ఎవరి సంతకమైనా చెల్లుబాటు

విట్నెస్‌గా సంతకం చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు లేదా పేరెంట్స్ మాత్రమే కాదని, కార్యక్రమానికి హాజరైన ఎవరైనా వ్యక్తులు సంతకం చేయవచ్చని బి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మెగా PTM ద్వారా విద్యార్థుల విద్యాప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే అసలైన ఉద్దేశమని, ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, టీచర్లు, పేరెంట్స్ అంతా కలిసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని విద్యాశాఖ ఆకాంక్షిస్తోంది.

Read Also : YCP : వంశీని కలిసిన పేర్ని నాని , కొడాలి నాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870