हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

US-India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం

Vanipushpa
US-India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం

భారతదేశం- అమెరికా(India-US) మధ్య ఒక ముఖ్యమైన మిని ట్రేడ్ డీల్(Trade Deal) రాబోయే 48 గంటల్లో ఖరారు కానుంది. రెండు దేశాల మధ్య చర్చలు వాషింగ్టన్‌(washington)లో శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ముగింపుకు సంబంధించి అనేక దశల్లో చర్చలు జరిగాయి. జూలై 9 కి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ముగించాలని ఆసక్తిగా ఉంది. ఈ విషయంలో, భారత అధికారులు అమెరికాతో చర్చలు జరపగా..అమెరికా అధికారులు భారతదేశాన్ని సందర్శించి పలుమార్లు చర్చలు జరిపారు.
భారత్- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం
48 గంటల్లో కీలక ఒప్పందం: ఈ నేపథ్యంలోనే భారత్- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాబోయే 48 గంటల్లో సంతకం చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత వారం అమెరికాను సందర్శించిన భారత అధికారుల బృందం తమ పర్యటనను పొడిగించింది. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసే పని ముమ్మరం చేసింది. చర్చల్లో కొన్ని తీవ్రమైన అంశాలపై ఇప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు

US-India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం
US-India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం

రైతుల భద్రత, ఆహార భద్రతకు ప్రమాదకరం: భారత్
అమెరికన్ ఉత్పత్తులు భారతదేశ వ్యవసాయం, పాడి రంగంలో ఎక్కువ శాతం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే GM పంటలు రైతుల భద్రత, ఆహార భద్రతకు ప్రమాదకరమని భారత్ భావిస్తోంది. దీంతో ఈ రెండు డిమాండ్లను వ్యతిరేకిస్తోంది. అమెరికన్ నుండి దిగుమతి అయ్యే పాడి పరిశ్రమ ఉత్పత్తులు గ్రామీణ జీవనోపాధిని, స్థానిక మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భారత్ ఈ డిమాండును వ్యతిరేకిస్తోంది.

భారత్ డిమాండ్: దుస్తులు, పాదరక్షలు, తోలు వంటి రంగాలపై US సుంకాలను తగ్గించడం లేదా మినహాయించడం అమెరికా చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ రంగాలు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న తరహా వ్యాపారులకు ఉపాధిని అందించడంతొ పాటుగా ఎగుమతుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఈ నేపథ్యంలోనే మా డిమాండ్లను అంగీకరించడకుండా మీ డిమాండ్లపై సంతకం చేయమని మోదీ సర్కారు స్పష్టం చేసింది. ఇది భారతదేశ ఎగుమతి రంగానికి ప్రయోజనం కలిగించదని వాదిస్తోంది.

భారతదేశ ఎగుమతులకు తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం
ఇది భారతదేశ ఎగుమతులకు తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వస్త్ర, తోలు, వ్యవసాయ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఒప్పందం కుదిరితే, భారతదేశానికి అమెరికా మార్కెట్‌లో మరింత ప్రాప్యత లభిస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతాయి, పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతాయి. 2026 నాటికి ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకి తీసుకెళ్లే దారిని సులభతరం చేస్తుంది. ఇది కేవలం కాగితపు ఒప్పందం మాత్రమే కాదు, అనేక రంగాల దిశను మార్చే ముఖ్యమైన అడుగు. రాబోయే 48 గంటలు కీలకంగా ఉంటాయి.

Read Also: India-US Mini Trade Deal: ఇండియా – అమెరికా మినీ ట్రేడ్ డీల్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

UK ప్రధాని దెబ్బకు వెనక్కి తగ్గిన ట్రంప్!

UK ప్రధాని దెబ్బకు వెనక్కి తగ్గిన ట్రంప్!

అమెరికాలో మంచు విలయం! 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ?

అమెరికాలో మంచు విలయం! 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ?

అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

అబుదాబిలో ఉక్రెయిన్-రష్యాల మధ్య కొనసాగుతున్న చర్చలు

అబుదాబిలో ఉక్రెయిన్-రష్యాల మధ్య కొనసాగుతున్న చర్చలు

భారత్ వైఖరిపై హర్షం వ్యక్తం చేసిన ఇరాన్

భారత్ వైఖరిపై హర్షం వ్యక్తం చేసిన ఇరాన్

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

భారత్ పై పన్నుల్లో సగం తగ్గించాలని ట్రంప్ నిర్ణయం

భారత్ పై పన్నుల్లో సగం తగ్గించాలని ట్రంప్ నిర్ణయం

చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

గ్రీన్‌లాండ్‌ విషయంలో చైనా, రష్యాలకు లాభాన్ని ఇచ్చేనా?

గ్రీన్‌లాండ్‌ విషయంలో చైనా, రష్యాలకు లాభాన్ని ఇచ్చేనా?

సహోద్యోగులు రాలేదని ఉద్యోగం వదిలేసిన యువతి

సహోద్యోగులు రాలేదని ఉద్యోగం వదిలేసిన యువతి

అలాస్కాలో రెండు నెలల పాటు సూర్యుడు కనిపించడు.. కారణం ఏంటో తెలుసా?

అలాస్కాలో రెండు నెలల పాటు సూర్యుడు కనిపించడు.. కారణం ఏంటో తెలుసా?

దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్​: షేక్ హసీనా

దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్​: షేక్ హసీనా

📢 For Advertisement Booking: 98481 12870