11 మందికి గాయాలు
పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఖైంబర్ పంఖ్త్వాలో కారులో బాంబు పేలడంతో స్పాట్లోనే నలుగురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ మృతుల్లో పోలీస్ కమిషనర్ ఉన్నట్లు కూడా సమాచారం. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గాయపడినవారికి చికిత్స
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర చికిత్స కోసం వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇలాంటి ఘటనలకు ఉగ్రవాద సంఘటనల సంబంధం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గతంలో కూడా ఖైబర్ ప్రాంతం ఉగ్ర దాడులకు గురైన చరిత్ర ఉంది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
వీడియో ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Trump: ట్రంప్ విజ్ఞప్తి – హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాలి