हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Meghalaya Murder: దేవుడా! సోనమ్ చేతిలో నుండి నన్ను రక్షించినందుకు థాంక్స్.. ఏంటి ఆ కథ

Anusha
Meghalaya Murder: దేవుడా! సోనమ్ చేతిలో నుండి నన్ను రక్షించినందుకు థాంక్స్.. ఏంటి ఆ కథ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్యకేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. హనీమూన్‌ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘాటు ప్రాంతానికి వెళ్లిన రఘువంశీ, అతని భార్య సోనమ్ (Sonam) మధ్య జరిగిన ఘర్షణ, అనంతరం జరిగిన దారుణం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసుతో సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన మయాంక్ అనే వ్యాపారవేత్త ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

వివాహం చేసుకోవడానికి

సోనమ్ ఆమె తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని అత్యంత దారుణంగా హత్య చేసి జైలు పాలైంది. ఆమె చేసిన పని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. నిజానికి సోనమ్ తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి పెళ్లైన కొన్ని రోజులకే భర్తని హత్య చేసింది. ఈ హత్యకు సూత్రధారి సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా (Raj Kushwaha).ఈ కేసులో మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు. సోనమ్ చేసిన హత్య, ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి దారుణంగా భర్తని హత్యచేయించింది.

వ్యాపారవేత్త

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన సోనమ్ కి ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఈ కుటుంబం ఒక వ్యాపారవేత్తది. ఈ ప్రతిపాదన నానేవాడిలో నివసిస్తున్న వ్యాపారవేత్త హరీష్ కుమారుడు మయాంక్ ది. మయాంక్ మామ సోనమ్ (Sonam) గురించి చెప్పి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య పెళ్లి చేసే విషయంలో మరింత ముందుకు వెళ్ళారు.రెండు కుటుంబాలు కలిశాయి. తర్వాత గణాలు జత కలిశాయి. మయాంక్ , సోనమ్‌లకు 25 సరిపోలిక గణాలు ఉన్నాయి. దీనితో ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషంగా ఇద్దరి వివాహ తేదీని కూడా నిర్ణయించారు.

Meghalaya Murder: దేవుడా! సోనమ్ చేతిలో నుండి నన్ను రక్షించినందుకు థాంక్స్.. ఏంటి ఆ కథ
Meghalaya Murder

మయాంక్ కుటుంబానికి

అయితే ఈ లోగా వరుడి కుటుంబ సభ్యులు సోనమ్ మయాంక్ కుండలిని తమకు తెలిసిన జ్యోతిష్కుడికి చూపించారు. అప్పుడు మయాంక్ (Mayank) జ్యోతిష్కుడు వీరికి పెళ్లి చేస్తే ఈ సంబంధం ఎక్కువ కాలం ఉండదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చు. దీని వల్ల మీ కుటుంబం మొత్తం బాధపడుతుంది అని మయాంక్ కుటుంబానికి చెప్పాడు. అంతేకాదు ఈ పెళ్లి జరిగితే ఈ సంబంధం మిమ్మల్ని తీవ్రమైన పరిస్థితిలో పడేస్తుందని హెచ్చరించాడు.

దేవుడి దయవల్ల నేను బతికాను

జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు విన్న మయాంక్ , అతని కుటుంబం దిగ్భ్రాంతి చెందారు. వారు చాలా ఆలోచించి ఆ సంబంధం వద్దని తిరస్కరించారు. మయాంక్ ఫ్యామిలీ (Mayank Family) పెళ్ళికి నో చెప్పిన తరువాత సోనమ్ కి రాజాకి ఫిబ్రవరిలో సోనమ్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత రాజా (Raja Raghuvanshi) విషయంలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ ప్రమేయం ఉందని తెలుసుకున్న మయాంక్ షాక్ అయ్యాడు. అతను ఇలా అన్నాడు దేవుడి దయవల్ల నేను బతికాను. లేకుంటే నేను ఈరోజు రాజా స్థానంలో ఉండేవాడిని. జ్యోతిష్కుడు నన్ను కాపాడాడు. అయితే రాజా కుటుంబానికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.

Read Also: Amit Shah: త్వరలో ఇంగ్లీష్ మాట్లాడేవారంతా సిగ్గుపడతారన్న అమిత్ షా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

📢 For Advertisement Booking: 98481 12870