हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Kavitha: అన్నకు మద్దతుగా నిలిచిన కవిత

Vanipushpa
Kavitha: అన్నకు మద్దతుగా నిలిచిన కవిత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు ఆయన సోదరి, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) మద్దతుగా నిలిచారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ చేపట్టిన విచారణ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ విచారణ జరుగుతోందని, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

Kavitha: అన్నకు మద్దతుగా నిలిచిన కవిత
Kavitha: అన్నకు మద్దతుగా నిలిచిన కవిత


మా పార్టీలోని లోపాలను మేం సరిదిద్దుకుంటాం
“ఏ పార్టీలోనైనా లోపాలుంటే అధినేత దృష్టికి తీసుకెళ్లడం సహజం. అంతమాత్రానికే దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. మా పార్టీలోని లోపాలను మేం సరిదిద్దుకుంటాం. మాపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకోబోం” అని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. “రైతుల్ని, ప్రజలను మోసం చేసింది” అంటూ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను కేవలం ఒకసారే, అదీ 60 శాతం మంది రైతులకే అందించిందని కవిత విమర్శించారు. “మిగిలిన 40 శాతం మంది రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గత యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల లోపు భూమి ఉన్నవారికే ఇస్తారా, లేక రైతులందరికీ వర్తింపజేస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడింది” అని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారే రైతు భరోసా ఇచ్చిందని ఆరోపించారు.”60 శాతం రైతులకు మాత్రమే వచ్చింది, మిగిలిన 40 శాతం రైతుల పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించారు. “మూడు ఎకరాల భూమి ఉన్న వారికే ఇవ్వాలా, లేక రైతులందరికీ వర్తించాలా – ప్రభుత్వం స్పష్టం చేయాలి” అన్నారు.

Read Also: TG Information: టీజీ సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా సి.హెచ్.ప్రియాంక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…

హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…

100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రికి కేంద్రం ఆమోదం

100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రికి కేంద్రం ఆమోదం

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

📢 For Advertisement Booking: 98481 12870