हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: టీజీ లో కొత్త మెనూ ఫుడ్..ఇక పై మాంసంతో పాటు గుడ్లు

Anusha
Telangana: టీజీ లో కొత్త మెనూ ఫుడ్..ఇక పై మాంసంతో పాటు గుడ్లు

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థినుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనే దృక్పథంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో, విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ మెనూ(Food menu)ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త ఫుడ్ మెనూ అమలులోకి రానుంది.కేజీబీవీ బాలికలు ఈ విద్యా సంవత్సరంలో సరికొత్త వంటకాలను రుచి చూడనున్నారు. గురుకుల విద్యాలయాల తరహాలో కేజీబీవీల్లోనూ మెనూ ఉండాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆ మేరకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

విద్యాశాఖ అధికారులు

కొత్త ఆహార పట్టికలో కీలక మార్పులు చేసింది. దాని ప్రకారం నెలకు రెండుసార్లు మాంసాహారం వడ్డిస్తారు. వారంలో ఐదుసార్లు గుడ్లు అందిస్తారు. ప్రతిరోజు ఆహారంలో నెయ్యి చేరుస్తారు. ఈ మార్పులు బాలికల ఆరోగ్యానికి, పోషక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొత్త వంటకాల తయారీపై వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థినికి గతంలో నెలకు రూ.1225 ఉన్న మెస్ ఛార్జీలను ప్రభుత్వం తాజాగా రూ.1740కి పెంచింది. దీనివల్ల ఒక్కో విద్యార్థినికి అదనంగా రూ.515 ఖర్చు చేయనున్నారు.ఈ పెంపు నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని కేజీబీవీల్లోని బాలికలకు ఈ మెనూ ద్వారా ప్రయోజనం అందనుంది. కొత్త మెనూను విద్యాలయాల్లో ప్రదర్శించడమే కాకుండా బాలికల తల్లిదండ్రులకు కూడా ఆహార పట్టికపై అవగాహన కల్పించనున్నారు.

Telangana

కొత్త మెనూ ఇదే

ఉదయం: జీరా రైస్‌, టమాట కిచిడి, సాంబారు, రాగి జావ, ఉప్మా, పూరి, పులిహోర, బోండా, వడ, చపాతి, బూస్టు, అరటి పండు,మధ్యాహ్నం: టమాట పప్పుతో అన్నం, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్డు, చికెన్‌, నెయ్యి,సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, బెల్లం-పల్లీలు, అల్లం ఛాయ్‌, మిల్లెట్‌ బిస్కెట్లు, పకోడి, ఎగ్‌ బజ్జీ,రాత్రి: వివిధ రకాల కూరలతో అన్నం, మజ్జిగ, సాంబారు.ఇది కేవలం ఆహార మెనూ మార్పే కాకుండా విద్యార్థినుల సంపూర్ణాభివృద్ధికి తీసుకున్న మంచి ముందడుగు కూడా. బాలికలు ఆరోగ్యంగా, శక్తివంతంగా పెరగాలంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం ఎంతో అవసరం. ఈ మార్పుతో వారు కేవలం విద్యలోనే కాకుండా ఇతర కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొనగలరు.

Read Also: Kunamneni: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టులో భారీ ఊరట

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870