हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన

Anusha
Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన

ఏపీలో గత ప్రభుత్వం హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేశారు. అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లోని మండలాలు, రెవెన్యూ డివిజన్ల మార్పు అంశంపై ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. అలాగే ఒకటి, రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా వినిపించింది. అయితే తాజాగా ప్రభుత్వం దగ్గరకు ఒక సరికొత్త ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి నియోజకవర్గాన్ని మరో జిల్లాలో కలపాలనే ఆలోచన జరుగుతోంది అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం దగ్గరకు ప్రతిపాదనలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు సౌకర్యంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారని 2022లో జిల్లాల విభజన సమయంలోనే ఇది జరగాల్సి ఉన్నా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒత్తిడితో అది జరగలేదనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ పుంగనూరు నియోజకవర్గాన్ని(Punganur constituency) అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడానికి అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ప్రజల సౌలభ్యం కోసమే ఈ మార్పు చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

 Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన
Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన

డివిజన్‌

వాస్తవానికి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేశారు.రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం(Rajampet Parliament Constituency)లోని పుంగనూరును చిత్తూరులో కలపడంపై మాత్రం అభ్యంతరం వ్యక్తమైంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌కు దగ్గరగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి. వీటిని పలమనేరు డివిజన్‌లో చేర్చారు. రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వెళ్లడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్నమయ్య జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం(Pulicherla Mandalam) మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది.మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో ఇప్పటికే 11 మండలాలు ఉన్నాయి. కొత్తగా మరో ఐదు మండలాలు చేరే అవకాశం ఉంది. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పును ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also: Senior citizens: సీనియర్ సిటిజన్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870