हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Ration: రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం

Anusha
Ration: రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం

రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పవచ్చు. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే ప్రజలకు ఒకే సారి మూడు నెలల రేషన్‌ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) సిద్ధం అయ్యింది. అంటే 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నారు.ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని దాన్ని ఈ నెలాఖరు(మే, 31) నాటికి లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ముందుగానే రేషన్ పంపిణీ చేయలేదు. అలాంటిది ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే పంపిణీ చేయాలని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి వాటిని లబ్ధిదారులకు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ(Department of Public Distribution) అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రక్రియ మొదలయ్యింది.కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్‌కార్డుదారులకు మూడు నెలల రేషన్ అనగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఒకే సారి ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా ఈ నెలాఖరు అనగా మే చివరి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్ర ఆహార సరఫరా శాఖ(Central Food Supply Department) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఎఫ్‌సీఐ గోదాముల్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజియన్ల మేనేజర్లకు సూచించింది.

 Ration: రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం
Ration: రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం

వర్షాకాలం

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నాయి. అయితే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ యుద్ధం(WAR) వంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.అయితే రానున్న వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం పేర్కొన్నది. అయితే లబ్ధిదారులు ఒకే సారి మూడు నెలల రేషన్ పొందాలంటే ఈ నెలాఖరు అనగా మే 31, నాటికి ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలని లేదంటే రేషన్ ఇవ్వరని తెలిపారు.

Read Also: STALIN: సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870