हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Anusha
Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీప్రభుత్వం టాలీవుడ్‌కు తీపికబురు చెప్పింది. ఈ మేరకు సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. టికెట్ల ధరల గురించి హైకోర్టులో కేసులు నడుస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్(Vishwajit) ఉత్తర్వులు జారీ చేశారు.హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి నేతృత్వంలో 5 మంది స‌భ్యుల‌తో క‌మిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల కూడా ఈ కమిటీలో సభ్యుడు.సినిమా టికెట్ల ధరల సమస్యను పరిష్కరించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం థియేటర్లలో టికెట్ల ధరలు(Ticket prices) ఎలా ఉన్నాయి, న్యాయపరమైన సమస్యలు ఏమిటి అనే విషయాలను కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేస్తుంది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్(KL Damodar Prasad) కూడా టికెట్ల ధరల గురించి ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అనే దానిపై కూడా కమిటీ పరిశీలన చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో టికెట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాతలు, పంపిణీదారులు కూడా నష్టపోకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. త్వరలోనే కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.

 Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

నిర్ణయం

గతంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల కోసం టికెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టు(AP High Court)లో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.బెనిఫిట్ షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నిర్ణయం టాలీవుడ్‌కు ఊరట కలిగించే అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటి ఎలాంటి నివేదిక ఇస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్కడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870