हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

TDP: టీడీపీ మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నేతలు

Sharanya
TDP: టీడీపీ మహానాడు ఏర్పాట్లను సమీక్షించిన నేతలు

తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మహానాడును వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మే 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు వేలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశముంది. దీనితో ఈ భారీ ఈవెంట్‌కు అవసరమైన భౌతిక వసతుల ఏర్పాట్లపై పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తోంది.

స్థల పరిశీలనలో టిడిపి కీలక నేతలు

శనివారం టిడిపి ఎమ్మెల్యేలు బీద రవిచంద్ర, రాంగోపాల్ రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, వాస్తు నిపుణుడు జయరామిరెడ్డి కడపలో పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ బృందం సీకే దిన్నె మండలంలోని చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించి తగిన ప్రాంతాలను ఎంపిక చేసింది. ఈ ప్రాంతం తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలకు అనుసంధానంగా ఉండడం వలన రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉంటాయని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. మహానాడు ప్రాంగణం, వేదిక నిర్మాణం, భోజన శిబిరాలు, వాహనాల పార్కింగ్, నివాస ఏర్పాట్లు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థలాలను ఎంపిక చేశారు.

భూమి యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు

స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి మద్దతుతో సంబంధిత భూముల యజమానులతో సంప్రదించి నిరభ్యంతర పత్రాలను కూడా సేకరించారు. పార్టీకి అండగా ఉండేందుకు కడప ప్రజలు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 7న (మే 7) మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ తర్వత నుంచే శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసి మే 27న ఘనంగా మహానాడును ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.

Read also: Vallabaneni Vamsi:అస్వస్థతకు లోనైన వంశీ.. చికిత్స అనంతరం విజయవాడ జైలుకు తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870