हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Pakistan: పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం..!!

Vanipushpa
Pakistan: పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం..!!

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. పహాల్గమ్ ప్రాంతంలో పర్యాటకుల పై టెర్రటిస్టులు కాల్పులు జరపడంతో 28 మంది ప్రజలు మృతి చెందారు. అయితే ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా బృందం టెర్రటిస్టులు, ఉద్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో అత్యవసర సమావేశం ఏర్పాటు అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేయాలనీ ఆదేశించారు. అయితే ఈ ఐదు కీలక ప్రకటనలు పాకిస్థాన్ ప్రజలను మాత్రమే కాకుండా, పాక్ దేశ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ ఇంకా జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే ఈ చర్యల ప్రతిఫలనం 24 గంటల్లో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ పై స్పష్టంగా కనిపించింది.

పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం..!!

జమ్మూ ఉగ్రదాడి కొత్త ఉద్రిక్తత
నేడు గురువారం ఉదయం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ (PSX) భారీ పతనంతో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా, చైనా-తైవాన్ వంటి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెమ్మదిస్తున్న సమయంలో ఆసియా మార్కెట్‌లో జమ్మూ ఉగ్రదాడి కొత్త ఉద్రిక్తతను సృష్టించింది. పాకిస్థాన్ స్టాక్ ఇండెక్స్ KSE-100 గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లో 2.12% అంటే 2,485.85 పాయింట్లు పతనమై 114,740.29 పాయింట్లకు చేరుకుంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఈ పతనం సగానికి 1,535 పాయింట్లకి తగ్గి 115,591 పాయింట్ల వద్ద కొనసాగిస్తోంది.
స్టాక్ మార్కెట్ భారీ పతనం
పాకిస్థాన్ జిడిపి వృద్ధి అంచనా: నిన్న బుధవారం కూడా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ముగిసిన నేపథ్యంలో, గురువారం అదే పతనాన్ని కొనసాగిస్తూ ప్రారంభమైంది. అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్ జిడిపి వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించినట్లు ప్రకటించడంతో బుధవారం ఈ పతనం సంభవించింది. దీనికి తోడు పాకిస్థాన్ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 0.00355 రూపాయలు పడిపోయింది. రాజకీయ అస్థిరత, కాశ్మీర్‌లో భద్రతా ఆందోళనల గురించి ఫిచ్ రేటింగ్స్ (Fitch Ratings) హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి. గత మూడు సంవత్సరాలుగా IMF నుండి రుణాల కోసం పోరాడుతున్న పాకిస్థాన్‌కు ఇది భారీ నష్టం.

భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: ఇవాళ గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదుడుకులతో ప్రారంభమైంది. అయితే ఇన్వెస్టర్లు ఈ పరిస్థితులని పరిశీలిస్తు జాగ్రత్త వహిస్తున్నారు. ఉదయం 11:37 గంటల సమయంలో BSE సెన్సెక్స్ 233 పాయింట్లు అంటే 0.29% పతనమై 79,884 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ50 ఇండెక్స్ 69 పాయింట్లు లేదా 0.28% తగ్గి 24,259 పాయింట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో, సెన్సెక్స్ 312.50 పాయింట్లు పతనమై 79,790.47 పాయింట్లకు, నిఫ్టీ 86.60 పాయింట్లు తగ్గి 24,241.60 పాయింట్లకు చేరుకుంది.
ఇన్వెస్టర్లను జాగ్రత్త: భారత స్టాక్ మార్కెట్లలో ఈ స్వల్ప పతనం పాకిస్థాన్‌తో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఇన్వెస్టర్లను జాగ్రత్తగా పరిగనిస్తూ పెట్టుబడులు చేయవలసిన పరిస్థితిని సూచిస్తుంది.భారతదేశం కఠినమైన చర్యలు, క్షీణిస్తున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పాక్ దేశ స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే ప్రమాదం ఉంది.

Read Also: Russia : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870