हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Vance : మృతులకు సంతాపం తెలిపిన వాన్స్

Divya Vani M
Vance : మృతులకు సంతాపం తెలిపిన వాన్స్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిపై అమెరికా గట్టిగా స్పందించింది.ఈ దాడిలో పర్యాటకులు లక్ష్యంగా మారడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.అమాయకులపై జరిగిన ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంభాషణలో, వాన్స్ తాను బాధిత కుటుంబాల పట్ల గాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.అదే సమయంలో, ఉగ్రవాదంపై పోరాటానికి భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా విదేశాంగ శాఖ వివరాల ప్రకారం, వాన్స్ ఈ దాడిని ‘హేయమైన చర్య’గా పేర్కొన్నారు. ఆగ్రాలో ఉన్న సమయంలో మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన, భారత్ ప్రజలకు అమెరికా పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు కలిసే ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ఘన నివాళులు అర్పించిన వాన్స్, అతి త్వరలో బాధ్యులను న్యాయానికి తీసుకురావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత్‌కు అవసరమైన టెక్నికల్, ఇంటెలిజెన్స్ మద్దతును అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

Vance మృతులకు సంతాపం తెలిపిన వాన్స్
Vance మృతులకు సంతాపం తెలిపిన వాన్స్

అమాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, ఇది క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల వెనక ఉన్న శక్తులను మట్టుపెట్టేందుకు అమెరికా భారత్‌తో డుగా పనిచేస్తుందని చెప్పారు. ట్రంప్ తన మాటల్లో, “భారత్‌కి పూర్తి మద్దతు ఇచ్చేందుకు మేము సిద్ధం. ఉగ్రవాదానికి ఎలాంటి మినహాయింపు లేదు” అని స్పష్టం చేశారు. భారత్‌పై దాడులు జరుగుతుంటే మేము చూసిచూపించుకోము” అని తెలిపారు.ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అమెరికా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేశ భద్రత కోసం భారత్ ఎలా కట్టుబడి ఉందో ఆయన స్పష్టం చేశారు. “పిరికివాళ్ల చర్యలకు తలొగ్గేది లేదు. దాని వెనకున్న శక్తులను శిక్షించటం మా బాధ్యత,” అని మోదీ చెప్పినట్లు విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. పహల్గామ్ ఘటనతో అంతర్జాతీయ సమాజం ఒక్కటవుతోంది. భారత్‌కు మద్దతుగా నిలుస్తూ, ఉగ్రవాదంపై గట్టిగా స్పందిస్తోంది. ఇది భారత కౌరవాన్ని, స్థైర్యాన్ని చాటే సందర్భంగా మారింది.

Read Also : Pahalgham : కాశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870