हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

Digital
Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మాంజి హతం

మావోయిస్టులకు ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పై కేంద్ర బలగాలు దాడులు ముమ్మరం చేసిన తరుణంలో, తాజాగా ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం లాల్పానియా ప్రాంతంలోని లుగు పర్వతాల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్ నిర్వహించారు. సమాచారం మేరకు నక్సల్స్ స్థావరంపై చేపట్టిన దాడిలో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు.పోలీసుల ప్రకారం, హతమయ్యిన వారిలో మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంజి అలియాస్ వివేక్ ఉన్నాడు. అతనిపై కోటి రూపాయల రివార్డు ఉందని ఝార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. అతనితో పాటు జోనల్ కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ అలియాస్ అవినాష్, సాహెబ్రాం మాంజి అలియాస్ రాహుల్, మహేష్ మాంజీ అలియాస్ మోటా రాంజి, గంగారాం మాంజిలు కూడా మృతులలో ఉన్నారు. అరవింద్‌పై రూ. 25 లక్షలు, సాహెబ్రాం పై రూ. 10 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

 Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం
Jharkhand : ఎన్‌కౌంటర్ మావోయిస్టు మాంజి హతం

కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు నేత హతం

ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఏకే 47 తుపాకి, ఎస్ఎస్ఆర్ తుపాకి, మూడు ఇన్సాస్ తుపాకులు, పేలుడు సామాగ్రి మరియు మావోయిస్టు ప్రచార పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పోలీసులు ఎలాంటి నష్టం లేకుండా తిరిగారని డీజీపీ తెలిపారు. కొంతమంది నక్సల్స్ గాయపడినట్లు అనుమానం వ్యక్తమవుతున్నదనీ, ప్రాంతవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోందని చెప్పారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ, మావోయిస్టులు ఆయుధాలను వీడి వెంటనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు. వచ్చే వర్షాకాలం లోపు నక్సల్స్ ప్రభావం ఉండే ప్రాంతాలను పూర్తిగా మావోయిస్టుల నుంచి విముక్తం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర బలగాలు మరియు రాష్ట్ర పోలీస్‌ బలగాలు నిరంతరం కూంబింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు మరో గట్టి హెచ్చరికగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత మాంజి హత్య, మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.

Read More : Donald Trump: నాలుగు నెలల్లోనై ట్రంప్‌కు తగ్గుతున్న ప్రజాదరణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870