हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

India: మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్

Vanipushpa
India: మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్

పశ్చిమ బెంగాల్​ హింసపై బంగ్లాదేశ్ అధికారులు చేసిన వ్యాఖ్యలను భారత్ గట్టిగా​ తిప్పికొట్టింది. భారత్​కు ధర్మోపదేశాలు చేసే బదులు, బంగ్లాదేశ్​లో ఉన్న మైనారిటీల హక్కులను పరిరక్షించడంపై దృష్టి పెట్టాలని చురకలు అంటించింది. “పశ్చిమ బెంగాల్​లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము తిరస్కరిస్తున్నాం. బంగ్లాదేశ్​లోని మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు బంగ్లాదేశ్​ ఆడుతున్న కపట నాటకం ఇది. నిజంగా మైనారిటీలపై దాడులు చేస్తున్న నేరస్థులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కనుక అనవసర వ్యాఖ్యలు చేయడం, ధర్మోపదేశాలు ఇవ్వడం కంటే, మీ బంగ్లాదేశ్​లోని మైనారిటీలను రక్షించడంపై దృష్టి పెట్టడం మంచిది.”

మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్

భారత్​పై నోరు పారేసుకున్న యూనస్​
బంగ్లాదేశ్​ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్​ ప్రెస్​ సెక్రటరీ షఫీకుల్ ఆలం గురువారం భారత్​పై నోరు పారేసుకున్నారు. “పశ్చిమ బెంగాల్​లోని ముస్లింలపై జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. ఈ దాడుల వల్ల చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భారత్​, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు మైనారిటీ ముస్లింను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి.”

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు
నిరసనలు చేపట్టారు. దీనితో ముర్షిదాబాద్ సహా పశ్చిమ బెంగాల్​లోని పలు ప్రాంతాల్లో గతకొన్ని రోజులుగా మతపరమైన హింస చెలరేగింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన వచ్చిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్​ ప్రభుత్వం గత ఆగస్టు నెలలో ఆశ్రయం ఇచ్చింది. ఇది ప్రస్తుత యూనస్ ప్రభుత్వానికి ఏ మాత్రం నచ్చడం లేదు. దీనితో ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. యూనస్​ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో మైనారిటీలుగా హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది.

Read Also: China: చైనా సంచలన నిర్ణయం.. ఎల్‌ఎన్‌జీ దిగుమతుల నిలిపివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870