हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

Vanipushpa
Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ సంవత్సరం విడుదల చేసే ‘టాప్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుఎన్షియల్ పీపుల్’ జాబితా 2025 సంవత్సరానికి విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత నేతలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు మొదలైన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.
భారతీయులకు ఈసారి నిరాశ
గతేడాది బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్ లాంటి వారు ఈ జాబితాలో స్థానం పొందారు. కానీ ఈసారి భారతదేశం నుండి ఏ ఒక్క ప్రముఖుడికి స్థానం దక్కకపోవడం గమనార్హం. రేష్మా కేవల్ రమణి – భారత సంతతికి గర్వకారణం. రేష్మా కేవల్ రమణి అమెరికాలో వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ అనే ప్రముఖ బయోటెక్ కంపెనీకి సీఈవో. ఆమె భారత సంతతికి చెందిన మహిళగా, ఈ జాబితాలో ‘లీడర్స్’ కేటగిరీలో చోటు దక్కించుకుంది.

ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు

జీనోమ్ థెరపీ లో కీలక పత్రం
సికిల్ సెల్ వ్యాధికి క్రిస్పర్ టెక్నాలజీ ఆధారిత థెరపీని అభివృద్ధి చేయడంలో రమణి నాయకత్వం అందించింది. అమెరికా FDA ఈ థెరపీకి ఆమోదం ఇచ్చిన తొలి సందర్భంగా ఇది చరిత్రలో నిలిచింది.
ఈ డీఎన్ఏ ఆధారిత చికిత్సలతో భవిష్యత్‌లో మరిన్ని రోగాలకు చికిత్సలు కనిపెట్టే అవకాశముందని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది.

ఇతర ప్రముఖులు – ‘లీడర్స్’ కేటగిరీ
ఈ కేటగిరీలో రేష్మాతో పాటు: కీర్ స్టార్మర్ – యూకే ప్రధాని. మహమ్మద్ యూనస్ – నోబెల్ గ్రహీత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ???????? జేడీ వాన్స్ – అమెరికా ఉపాధ్యక్షుడు వంటి ప్రముఖులు కూడా స్థానం పొందారు. భారతదేశం నుంచి నేరుగా ఎవరికీ స్థానం దక్కకపోయినప్పటికీ, భారత సంతతికి చెందిన మహిళ అయిన రేష్మా కేవల్ రమణి ఈ జాబితాలో ఉండటం దేశానికి గర్వకారణం. ఆమె విజయం ఇతరులకు ప్రేరణనిస్తుంది.

Read Also: Flight: విమాన టికెట్ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870