हिन्दी | Epaper
నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

SUDAN: సుడాన్​ అంతర్యుద్ధంలో 300మంది మృతి

Vanipushpa
SUDAN: సుడాన్​ అంతర్యుద్ధంలో 300మంది మృతి

ఆఫ్రికా దేశం సుడాన్​ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌​ దాడులతో అతలాకుతలమౌతోంది. డార్ఫర్ ప్రాంతంలో రెండు రోజులపాటు జరిగిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ వెల్లడించింది.
జామ్జామ్‌, అబూషాక్‌ క్యాంపులపై దాడులు
గత శుక్ర, శనివారం ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు డార్ఫర్ ప్రాంతంలోని జామ్జామ్‌, అబూషాక్‌ క్యాంపులపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించినట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ అఫైర్స్‌ పేర్కొంది. మృతుల్లో 10 మంది రిలీఫ్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన మానవతా సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది.

సుడాన్​ అంతర్యుద్ధంలో 300మంది మృతి

దాడులను ఖండించిన యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌
వాళ్లంతా జామ్జామ్‌ శిబిరంలోని ఆరోగ్య కేంద్రాల్లో తమ విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడులను యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్రంగా ఖండించారు. శత్రుత్వాన్ని వెంటనే ముంగిచి పౌరులకు, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.కాగా, జామ్జామ్‌ క్యాంపుపై ఆర్‌ఎస్‌ఎఫ్ దాడులు కారణంగా గత రెండు రోజుల్లో 60 నుంచి 80 వేల కుటుంబాలను నిరాశ్రయులు అయ్యరని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ తాజాగా వెల్లడించిండి. ఇక 16 వేల మంది పౌరులు జామ్జామ్‌ శిబిరాన్ని వీడినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల కిందట మొదలైంది
సుడాన్ అంతర్యుద్దం రెండేళ్ల కిందట మొదలైంది. 2023 ఏప్రిల్‌ 15న సూడాన్‌ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్- ఆర్‌ఎస్‌ఎఫ్‌ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి. సుడానీస్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌- ర్యాపిడ్ సపోర్ట్‌ ఫోర్సెస్ రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను ‘తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన’ అని ఐక్యరాజ్య సమితి అప్పట్లోనే పేర్కొంది. ఈ ఘర్షణల వల్ల దాదాపు కోటి 30 లక్షల మంది సుడాన్​కు వదిలి పొరుగు దేశాలకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

Read Also: బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం – ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

40 నిమిషాలు వేచి, పుతిన్ మీటింగ్‌లోకి ఎంట్రీ పాక్ ప్రధాని శరీఫ్ వీడియో వైరల్…

40 నిమిషాలు వేచి, పుతిన్ మీటింగ్‌లోకి ఎంట్రీ పాక్ ప్రధాని శరీఫ్ వీడియో వైరల్…

పాకిస్థాన్ ప్రధానికి ఘోర అవమానం

పాకిస్థాన్ ప్రధానికి ఘోర అవమానం

సరిహద్దు దాటితే పౌరసత్వం కట్‌!

సరిహద్దు దాటితే పౌరసత్వం కట్‌!

FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!

FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!

మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవద్దని కోరుకుంటున్నాను: ట్రంప్

మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవద్దని కోరుకుంటున్నాను: ట్రంప్

ఆఫీసుకు తొందరగా వస్తోందని ఉద్యోగం నుంచి పీకేశారు

ఆఫీసుకు తొందరగా వస్తోందని ఉద్యోగం నుంచి పీకేశారు

అమెరికా ఏర్పాటు చేసే ‘కోర్ ఫైవ్’ కూటమిలో భారత్ ?

అమెరికా ఏర్పాటు చేసే ‘కోర్ ఫైవ్’ కూటమిలో భారత్ ?

పార్లమెంటులో దొరికిన డబ్బులు తమదే అంటూ ఎగబడిన ఎంపీలు

పార్లమెంటులో దొరికిన డబ్బులు తమదే అంటూ ఎగబడిన ఎంపీలు

వీసా నిబంధనలు సడలింపు.. చైనీయుల కోసం గేట్లు తెరిచిన భారత్..

వీసా నిబంధనలు సడలింపు.. చైనీయుల కోసం గేట్లు తెరిచిన భారత్..

టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే గర్భిణీలకు ఇవ్వం

టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసే గర్భిణీలకు ఇవ్వం

మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..

మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870