हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

Vanipushpa
indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారతీయులు చిక్కులో
అంతర్జాతీయ మాదకద్రవ్య రవాణా కేసులో ముగ్గురు తమిళనాడుకు చెందిన భారతీయులు ఇండోనేషియాలో అరెస్టు అయ్యారు. 106 కిలోల డ్రగ్స్ తరలిస్తుండగా సింగపూర్ జెండా కలిగిన ఓడలో పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు. ముద్దాయిలకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించే అవకాశం ఉందని కథనాలు.
అరెస్టయిన భారతీయుల వివరాలు: రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్.
వీరు తమిళనాడుకు చెందినవారని, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపణలు.
న్యాయస్థానం తీర్పు – ఏప్రిల్ 15న తేలేది, కోర్టు ఏప్రిల్ 15న తీర్పు ప్రకటించనుంది.
ఓడ కెప్టెన్‌తో పాటు ముగ్గురికి మరణశిక్ష విధించే అవకాశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
భారత ప్రభుత్వం, న్యాయవాది ఈ కేసులో వారికి న్యాయం జరిగేలా చూస్తున్నట్లు సమాచారం.

ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

కుట్రలో ఇరుక్కున్నామని న్యాయవాది వాదన
భారతీయ న్యాయవాది జాన్ పాల్
వారి తరఫున వాదనలు వినిపిస్తున్నారు. “కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలించడం సాధ్యం కాదు” అని కోర్టుకు వివరించారు. “ఇది కుట్రగా కనిపిస్తోంది. అసలు నేరస్తులు తప్పిస్తూ, అమాయకులను ఇరికిస్తున్నారు” అని న్యాయవాది వాదన. నిజమైన నేరస్తులను పట్టుకోవాలని, అమాయకులను కాపాడాలని కోర్టును కోరారు. భారతీయుల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా?
భారత్ ఎలా స్పందించాలి?
ఇండోనేషియాలో డ్రగ్స్ అక్రమ రవాణా కఠినమైన నేరం, మరణశిక్ష తప్పదు.
భారత ప్రభుత్వం, మానవ హక్కుల సంస్థలు న్యాయ సహాయం అందించాలనే డిమాండ్.
భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో చూడాలి. ఏప్రిల్ 15న నిర్ణయం వెలువడే వరకు భారత ప్రభుత్వం, న్యాయ నిపుణులు, మానవ హక్కుల సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870