हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Narendra Modi: వచ్చే నెలలో అమరావతికి రానున్న మోదీ

Sharanya
Narendra Modi: వచ్చే నెలలో అమరావతికి రానున్న మోదీ

అమరావతి మరోసారి చరిత్ర సృష్టించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ 15 నుండి 20వ తేదీ మధ్య ఆయన ఏపీలో పర్యటించి, ముఖ్యంగా రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు. మూడేళ్లలో అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతితో పాటు రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.

వచ్చే నెలలో అమరావతికి రానున్న మోదీ

అమరావతికి భరోసా – మోదీ పర్యటన

2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. అక్టోబర్ 21న ప్రధాని మోదీ స్వయంగా అమరావతి శంకుస్థాపన చేసి, రాజధాని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర రాజధాని తరలింపు అంశం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల పాటు రాజధాని అభివృద్ధి ఆగిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిని నిర్మించేందుకు మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో సుమారు రూ. లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ జరిపే అవకాశముంది. ఇందులో రూ. 40 వేల కోట్లతో అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు ఉండగా, మిగతా పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచారు. ముఖ్యంగా రహదారులు, శాశ్వత భవనాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు

ప్రధాని పర్యటన ఏర్పాట్లను నగరాభివృద్ధి మంత్రి పి. నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తూ, అధికారి స్థాయిలో సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల మంజూరు గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతుండగా, ప్రధాని పర్యటన ఈ పనులకు మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది. నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని, మౌలిక సదుపాయాల కల్పనతో అమరావతి ఒక పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ అమరావతికి రాకతో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందజేస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

📢 For Advertisement Booking: 98481 12870