200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రపంచ మార్కెట్లను భయాలు వెంటాడుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయి 73,828కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 22,397 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), ఎన్టీపీసీ (0.48%), సన్ ఫార్మా (0.45%), టాటా స్టీల్ (0.37%).

టాప్ లూజర్స్:
జొమాటో (-1.97%), టాటా మోటార్స్ (-1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.84%), ఏషియన్ పెయింట్ (-0.98%), బజాజ్ ఫైనాన్స్ (-0.94%).

Related Posts
గ్రాండ్ లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ మరియు అన్సార్ జ్యువెలర్స్
Kisna Diamond Gold Jewelry and Answer Jewelers organized the Grand Lucky Draw programme

నంద్యాల : కిస్నా డైమండ్ & గోల్డ్ జువెలరీ, అన్సార్ జ్యువెలర్స్ భాగస్వామ్యంతో, నంద్యాలలోని సౌజన్య కన్వెన్షన్ హాల్‌లో గ్రాండ్ కిస్నా లక్కీ డ్రా కార్యక్రమంను నిర్వహించింది. Read more

18 ఏళ్ల బాలికకు ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమా చికిత్స
Treatment of extraosseous osteosarcoma in an 18 year old girl

విజయవాడ : అసాధారణమైన వైద్య విజయంను ప్రతిబింబిస్తూ, మంగళగిరికి చెందిన 18 ఏళ్ల బాలిక అరుదైన ఎముక క్యాన్సర్‌కు సంబంధించిన ఆస్టియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స పొందింది. ఈ Read more

పరువు నష్టం కేసులో బాన్సురీ స్వరాజ్‌కు ఊరట
Relief for Bansuri Swaraj in defamation case

పరువు నష్టం కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ Read more

రూ.800, రూ.900 నాణేలు చూసారా?
అరుదైన నాణేలు! రూ.800, రూ.900 వెండి నాణేలు గురించి తెలుసా?

మనకు రోజూ కనిపించే రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలతోపాటు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మింట్ లిమిటెడ్ ఎడిషన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *