हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్ దుమారం ?

Vanipushpa
బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్  దుమారం ?

బెంగళూరులో అంతులేని ట్రాఫిక్ జామ్‌లు మరోసారి వార్తల్లో ప్రధాన చర్చకు దారితీశాయి. అభివృద్ధికి తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవటంతో నగరంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు ఆఫీసులకు వెళ్లినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల గంటల తరబడి సమయాన్ని రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ షేర్ చేసిన వైరల్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు వార్తల్లోను పెద్ద చర్చకు దారితీసింది. ఇది “4-రోజులు, 3-రాత్రి బెంగళూరు ‘ట్రాఫిక్’ టూరిజం” ప్యాకేజీని వ్యంగ్యంగా ప్రచారం చేసింది. ఈ పొటోలో నగరంలో భారీ రద్దీకి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలోని ఔటర్ రింగ్ రోడ్, సిల్క్ రోడ్ జంక్షన్, మారతహళ్లి, HSR లేఅవుట్ తప్పనిసరిగా సందర్శించాల్సిన గమ్యస్థానాలుగా పేర్కొనబడ్డాయి.

బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్  దుమారం ?

బెంగళూరుపై విచారకరమైన జోక్

మోహన్ దాస్ పాయ్ తన చిత్రాన్ని షేర్ చేస్తూ.. బెంగళూరుపై విచారకరమైన జోక్. కనీసం మన బాధలు, శ్రద్ధ లేని ప్రభుత్వం గురించి హాస్యంగా ఉందన్నారు. “బెంగళూరు ట్రాఫిక్ టూరిజం” అని పిలవబడే పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఇంటర్నెట్‌లోని ఒక విభాగం ఇందులోని వ్యంగ్యాన్ని చూసి నవ్వుతుండగా మరికొందరు మాత్రం దీనితో సంతోషంగా లేరు. అలాగే కొందరు ఈ జోక్ కన్నడలో రాయకపోవటంతో బాధపెడుతోందని కామెంట్ చేశారు.

ప్రభుత్వాలు పట్టించుకోని వైఖరి

నగరంలోని వివిధ ప్రాంతాలలో రద్దీ కారణంగా యాత్ర ప్రారంభం కాలేదంటూ చమత్కారంగా కామెంట్ కనిపించింది. నగరంలోని సిల్క్ బోర్డ్ ప్రాంతం నుంచి రాగిగుడ్డ ఫ్లైఓవర్ పనిచేస్తున్న తర్వాత సిల్క్ బోర్డ్, HSR ఈ జాబితా నుండి బయటపడతాయని ఆశిస్తున్నామననారు. ఔటర్ రింగ్ రోడ్, మరతహల్లి కదలలేనివని మరొక వినియోగదారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రదేశాలను కలిపే ఒకే ఒక రహదారి ట్రాఫిక్ జామ్‌కు కారణమని గుర్తించడానికి మేధావి కానవసరం లేదని కామెంట్స్ కనిపించాయి. ప్రభుత్వాలు పట్టించుకోని వైఖరి కారణంగానే అవసరమైన స్థాయిలో రోడ్ల నిర్మాణం జరగలేదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

📢 For Advertisement Booking: 98481 12870